ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును ఉచితంగా అందిస్తూ.. వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ యావత్ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా నిలిచారు. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించిపోయింది. ఆ ఘనత కూడా సీఎం కేసీఆర్దే’నని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి.. వర్జినియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ …
Read More »