Classic Layout

రజనీకాంత్ కు గవర్నర్ పదవి..?

సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే …

Read More »

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.  ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …

Read More »

ఉద్యోగులకు శుభవార్త

దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా  సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …

Read More »

సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన వస్తుంది

“సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందన్నారు” “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇవ్వాల కూకట్ పల్లి.. కే.పీ.హెచ్.బీ ఫేజ్ – 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు జోగినిపల్లి సంతోష్ కుమార్ “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన …

Read More »

ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే .. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎప్పుడు ఏదోక వార్తతో నిత్యం మీడియాలో ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన తాజా సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగవు.. వచ్చేడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరుగుతాయి. నాకు ముఖ్యమంత్రి …

Read More »

సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నేపథ్యంలో మాజీ మంత్రి  డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్యే దేశ అత్యున్నత స్థానమైన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. గతంలో కొత్తగూడెం …

Read More »

చంద్రబాబు సీఎం అయి ఇవాళ్టికి 28 ఏళ్లు.. వెన్నుపోటు గుర్తొస్తుందని గప్‌చుప్.!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని లాక్కుని ఆయన చావుకు కారకులైంది ఎవరూ అంటే…అన్ని వేళ్లు..ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూపిస్తాయి..ఎన్టీఆర్ కు వెన్నుపోటును చారిత్రక అవసరంగా పచ్చమీడియా చిత్రీకరించినా…పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన అభినవ ఔరంగజేబుగా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కట్ చేస్తే..అది 1995, …

Read More »

నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు …

Read More »

ఇడుపులపాయలో వైఎస్సార్ కు సీఎం జగన్ ఘన నివాళి..!

సెప్టెంబర్ 2..తెలంగాణ ప్రజలు ఈరోజును ఎప్పటికీ మర్చిపోరు..2009 లో రెండోసారి అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆర్ కొద్ది నెలలకే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ..హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రజానేత మరణం తట్టుకోలేక నాడు వందలాది గుండెలు ఆగిపోయాయి..వైఎస్ ఆర్ భౌతికంగా లేకున్నా…ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ బతికి ఉంటే …

Read More »

మహేష్ బాబుతో మంత్రి రోజా సెల్ఫీ..నెట్టింట వైరల్..!

ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat