rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
588
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్కు …
Read More »
rameshbabu
March 10, 2022 SLIDER, SPORTS
574
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
470
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
427
యావత్ అఖండ భారతవాని ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయిన ఉదయం నుండి ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్షపార్టీలను అధిగమనిస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 202పైగా స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది.. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అటు సమాజ్ వాదీ పార్టీ …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
438
గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
445
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో మొత్తం 74 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ 30, శిరోమణి అకాలీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. అయితే గతంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలకే పరిమితమైంది. ఆ రాష్ట్రంలో ప్రధాన ఆ …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
322
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలుఫలితాలు గురువారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో క్షణం కోక పార్టీ ఆధిక్యంలోకి దూసుకువస్తుంది. తాజాగా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ హవా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.. ఇప్పటి వరకు 52 స్థానాల నుంచి ఫలితాలు వెడువడుతున్నాయి. బీజేపీ-27 స్థానాల్లో, కాంగ్రెస్-18 స్థానాల్లో, NPEP-5, NPF-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
303
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి …
Read More »
rameshbabu
March 10, 2022 NATIONAL, SLIDER
360
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …
Read More »
Jhanshi Rani
March 9, 2022 BUSINESS
1,282
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్లో కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 5జీ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయి. అమెరికాలో …
Read More »