rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
343
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ‘సెస్’ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బేగంపేటలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సెస్లో విద్యార్థునుల వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ …
Read More »
rameshbabu
February 18, 2022 NATIONAL, SLIDER
579
దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల మొత్తం నుండి దాదాపు 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 2,92,092 మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »
rameshbabu
February 18, 2022 EDITORIAL, SLIDER, TELANGANA
6,284
ఐదేండ్ల క్రితం గోదావరిని చూశా. ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు 200 కిలోమీటర్ల మేరకు సజీవంగా పారుతున్నది. ఇది తెలంగాణ జల సంకల్పానికి నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏడేండ్లలోనే జీరో నుంచి హీరోగా ఎదిగింది. నదికి నడక నేర్పిన ఘనత ఆయనదే. అన్ని రాష్ర్టాలు తెలంగాణ బాటలో నడవాలి. తెలంగాణ సీఎం మరో ముందడుగు వేసి వాటర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుటుంది. జల సంరక్షణపై దేశానికి మార్గదర్శనం చేయాలి. …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
718
తమ ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
405
ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్ఎఫ్ నిర్ణయించింది. దీనికోసం కంపెనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మెన్ గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై కంపెనీ విస్తరణపై చర్చించారు.పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఎంఆర్ఎఫ్ …
Read More »
rameshbabu
February 18, 2022 SLIDER, TELANGANA
652
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రోఫీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ట్రోఫీలో హీరో అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ట్రోఫీలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. …
Read More »
rameshbabu
February 16, 2022 SLIDER, TELANGANA
353
పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశవ్యాపితంగా చర్చ జరుగుతుందని, ఆయన ఆలోచనల ధారల్లో దేశానికే నూతన ప్రణాళిక రచించుకునే సమయం అసన్నమైందని అన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన “కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ …
Read More »
rameshbabu
February 16, 2022 LIFE STYLE, SLIDER
545
గుండెకు మేలు చేసే ఆహారం ఏంటో తెలుసా..?..తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకోండి 1. రోజూ పెరుగు తినడం వల్ల గుండెపోటు అదుపులో ఉంటుంది. 2. అక్రోట్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి. దీని వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 3. సముద్ర చేపలు తినాలి. ఇందులో ఒమేగా కొవ్వులతో పాటు గుండెకు మేలు చేసే మెగ్నీషియం,పొటాషియం ఉంటాయి. 4. పాలకూర తింటే గుండె మీద ఒత్తిడి …
Read More »
rameshbabu
February 16, 2022 INTERNATIONAL, SLIDER
746
చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.
Read More »
rameshbabu
February 16, 2022 NATIONAL, SLIDER
900
గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 30,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,70,240 యాక్టివ్ పాజిటివిటీ రేటు 2.45%గా ఉంది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. నిన్న 27,409 కేసులు నమోదయ్యాయి.
Read More »