rameshbabu
November 12, 2021 LIFE STYLE, SLIDER
977
శీతాకాలంలో లభించే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. > రోగ నిరోధక శక్తిని పెంచుతుంది > జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది > డయాబెటీసు కంట్రోల్ చేస్తుంది > క్యాన్సర్ పై పోరాడుతుంది > గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది > మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది > జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా మారుస్తుంది
Read More »
rameshbabu
November 12, 2021 MOVIES, SLIDER
911
పిల్లల్ని కనడంపై అడిగిన ప్రశ్నకు రాంచరణ్ భార్య ఉపాసన సీరియస్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ‘జూనియర్ రాంచరణ్/జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారు’ అని యాంకర్ అడిగింది. ‘ఇది నా పర్సనల్. సోషల్ మీడియాలో ఎన్నో అడుగుతుంటారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదు. ఎవరేమైనా అనుకోని.. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను. ఆ టైం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతా’ అని తెలిపారు. కాగా చెర్రీ, ఉపాసనకు …
Read More »
rameshbabu
November 12, 2021 MOVIES, SLIDER
492
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో విక్కీకౌశల్, కత్రినాకైఫ్ జంట వివాహం గురించిన చర్చ జోరుగా సాగుతున్నది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో ‘రోఖా’వేడుక (ఇరు కుటుంబాలు పెళ్లికి సమ్మతిని తెలియజేస్తూ జరుపుకొనే కార్యక్రమం) నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది.బాలీవుడ్ దర్శకుడు …
Read More »
rameshbabu
November 12, 2021 MOVIES, SLIDER
524
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కష్టాలే. షూటింగ్ సమయంలో క్రేన్ కూలి ముగ్గురు మరణించడం.. ఆ తర్వాత నిర్మాతతో శంకర్ గొడవలు. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు శంకర్ కు, నిర్మాతకు మధ్య సయోధ్య కుదిర్చి కమల్ హాసన్ .. ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ …
Read More »
rameshbabu
November 12, 2021 MOVIES, SLIDER
516
బాలీవుడ్ అందాల బ్యూటీ కంగనా రనౌత్ ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మండిపడ్డారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఎలాంటి విషయంలోనైనా తను స్పందించిందంటే ఏకిపారేస్తుంటుంది. ఇదే సమయంలో తీవ్ర విమర్శలకు గురౌతుంటుంది. తాజాగా దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ …
Read More »
rameshbabu
November 12, 2021 SLIDER, TELANGANA
441
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయింది. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశాము. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లోని …
Read More »
rameshbabu
November 11, 2021 SLIDER, TELANGANA
1,077
రాజకీయాలంటే ఓట్లు,సీట్లు, గెలుపు ఓటములు మాత్రమే కాదు బందాలు,భాందవ్యాలు భాద్యతలు అని మరోమారు నిరూపించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడి కార్పోరేటర్ కావటి కవిత భర్త రాజుయాదవ్ కన్నుమూసాడు..ఆ రోజు రాజుకు అలా జరగడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆ కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటాను.కవితకు ఒక అన్నగా,పిల్లలకు మేనమామగా నేనుంటాను అని వారిలో భరోసా నింపారు..చెప్పడం …
Read More »
rameshbabu
November 11, 2021 NATIONAL, SLIDER
708
పశ్చిమ బెంగాల్లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి, ప్రణాళికలు లేవని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నానని స్రవంతి ఛటర్జీ స్పష్టం చేశారు.మరోవైపు …
Read More »
rameshbabu
November 11, 2021 NATIONAL, SLIDER
512
దేశంలో కొత్తగా 13,091 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 13,878 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,38,556 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 110.23 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »
rameshbabu
November 11, 2021 LIFE STYLE, SLIDER
764
నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
Read More »