Classic Layout

దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …

Read More »

నా పోకస్ దానిపైనే – కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇకపై తన ఫోకస్ మొత్తం పక్కా కమర్షియల్ సినిమాల మీదే పెట్టాలనుకుంటోందట. టాలీవుడ్‌లో ఆమెకు ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ అసాధారణం. దాంతో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలను చేశారు. అయితే గత ఏడాది విడుదలైన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు కీర్తిని తీవ్రంగా …

Read More »

పెళ్ళి వద్దంటున్న హీరోయిన్ రైమాసేన్.. ఎందుకంటే..?

నితిన్ సరసన కథానాయికగా `ధైర్యం` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన హీరోయిన్ రైమా సేన్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దాంతో బెంగాలీ, హిందీ సినిమాలపై దృష్టి పెట్టి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 42 సంవత్సరాల రైమా సేన్ ఇటీవల వివాహం గురించి మాట్లాడింది. ఓ కార్యక్రమంలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టింది.  `పెళ్లి చేసుకోని మహిళను ఇక్కడ గౌరవంగా చూడరు. పెళ్లి …

Read More »

TRS విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించనుంది. న‌గ‌ర స‌మీపంలో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో శాయంపేట‌, భ‌ట్టుప‌ల్లి, క‌రీమాబాద్‌, తిమ్మాపురం శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, వరంగల్ మహా నగర మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …

Read More »

గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …

Read More »

గాంధీ దవాఖానలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన …

Read More »

Bollywood పై కన్ను వేసిన జగపతి బాబు

ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు రూట్ మార్చి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తున్నాడు. బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాతో విల‌న్‌గా మారిన జ‌గ‌ప‌తి బాబు ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. వీలున్న‌ప్పుడు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు. ఇప్పుడు ద‌క్షిణాదిన బిజీ హీరోయిన్ అయిన …

Read More »

ప్రియుడితో నయనతార

దక్షిణాదిలో ఉన్న టాప్‌ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది న‌య‌న తార‌. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక, బడా హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఫలితంగా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిందీ. ఇక లవ్ ట్రాకుల విషయంలో ఏకంగా రెండు సార్లు విఫలమైన న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ …

Read More »

దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13,058 కేసులు నమోదవగా, తాజాగా అవి 14 వేలు దాటాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 14,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,08,996కు చేరింది. ఇందులో 1,78,098 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,78,247 మంది కోలుకున్నారు. మరో 4,52,651 మంది బాధితులు …

Read More »

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్‌ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్‌ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్‌ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat