rameshbabu
August 26, 2021 MOVIES, SLIDER
817
అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నారు. చైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో సామ్ తనకు తానుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారు. పెళ్లి తర్వాత సమంత అక్కినేని అంటూ తన ఇన్స్టా ప్రొఫైల్ …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
553
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు పెంపుడు కుక్కఅని మండిపడ్డారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వందమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొక్కితే రేవంత్ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర …
Read More »
rameshbabu
August 26, 2021 NATIONAL, SLIDER
743
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 …
Read More »
rameshbabu
August 26, 2021 INTERNATIONAL, SLIDER
2,755
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
754
తీన్మార్ మల్లన్న డబ్బులకోసం మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడని క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపించారు. బుధవా రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, బహుజన వర్గాలను వాడుకొని తాను లబ్ధి పొందడమే మల్లన్న ఉద్దేశమని చెప్పారు. మల్లన్నను చోటా నయీమ్గా అభివర్ణించారు. రోజూ అంగీలాగు సిద్ధాంతం గురించి మాట్లాడే మల్లన్నకు గత పాదయాత్ర నాటికి ఒక స్విఫ్ట్ కారు ఉండేదని.. ఇప్పుడు రెండు …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
708
హుజూరాబాద్లో టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు. బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
461
‘బీజేపీ కలర్ మారింది. కొత్త కలరేసుకుని వచ్చిన్రు. ఇంటింటికీ తిరుగుతన్రు. నాైల్గెదు కార్లేసుకుని ఊళ్లకత్తే ఊకుంటమా ఏంది? తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటం. అడ్డుకున్నం. ఎల్లగొట్టినం’.. హుజూరాబాద్లో రంగుమార్చిన బీజేపీ రాజకీయంపై స్థానిక దళితుల్లో పెల్లుబికిన ఆగ్రహం ఇది. తనది ఎర్రరంగు సిద్ధాంతమని చెప్పి.. కాషాయ రంగు పార్టీలో చేరిన ఈటల నీలిరంగు ప్రచార వాహనాలను గ్రామాలకు పంపించడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. నీలిరంగు వాహనం.. దానిపై మోదీ సహా బీజేపీ …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
856
ఎంతో అన్యాయం జరిగిపోతున్నదని.. ఏదో రాజకీయం చేద్దామని సీఎం దత్తత గ్రామాలకు తగుదునమ్మా అని వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి శృంగభంగమైంది. రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపడానికి వచ్చారా? అంటూ స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు గ్రామాలను దత్తత తీసుకొన్నట్టు ప్రకటించడమే తప్ప.. తమ హయాంలో ఒక్కసారి కూడా ఆయా గ్రామాలకు వెళ్లిన దాఖలా కనిపించదు. కానీ దత్తత తీసుకొన్న గ్రామాలకు …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
442
దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర …
Read More »
rameshbabu
August 26, 2021 SLIDER, TELANGANA
458
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రూ.300 కోట్లను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూడువిడతలుగా రూ.1,200 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.300 కోట్లతో కలిపి మొత్తం రూ.1,500 కోట్లు రిలీజ్ అయ్యాయి. త్వరలో మరో రూ.500 …
Read More »