rameshbabu
August 19, 2021 SLIDER, TELANGANA
527
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్న రేవంత్ను.. దేని మీద ప్రశ్నిస్తావని నిలదీశారు. ‘వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నందుకు ప్రశ్నిస్తావా? ఫ్లోరైడ్ వాటర్ సమస్యను తీర్చినందుకు ప్రశ్నిస్తావా? నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదు’’ అని భేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు.
Read More »
rameshbabu
August 19, 2021 SLIDER, TELANGANA
610
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ పెద్ద తెలంగాణ ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా …
Read More »
rameshbabu
August 19, 2021 SLIDER, TELANGANA
425
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సీఎంలు వచ్చారు. కానీ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. కేసీఆర్ సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేకం చూశాం. నీళ్లు లేక, పంటలు పండక, పండిన కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటినీ చూసిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కంకణం …
Read More »
rameshbabu
August 19, 2021 MOVIES, SLIDER
1,123
కమెడీయన్స్ కూడా ప్రధాన పాత్రలలో సందడి చేస్తున్న తరుణంలో యంగ్ కమెడీయన్ రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్లో నెట్ అనే సినిమా రూపొందుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడీయన్గా కనిపించిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు లీడ్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు నెట్ కాగా, దీనిని స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నారు. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన …
Read More »
rameshbabu
August 19, 2021 INTERNATIONAL, NATIONAL, SLIDER
2,359
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది. గడిచిన నెలరోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాజాగా …
Read More »
rameshbabu
August 19, 2021 MOVIES, SLIDER
695
చిత్రం: రాజ రాజ చోర బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, గంగవ్వ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ఇంటూరి వాసు తదితరులు రచన, దర్శకత్వం: హితేశ్ గోలి నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల క్రియేటివ్ ప్రొడ్యూసర్: క్రితి చౌదరి సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: వేద రామన్ ఎడిటింగ్: విప్లవం నైషదం ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె స్టైలింగ్: శ్రుతి కూరపాటి కోవిడ్ సెకండ్ వేవ్ …
Read More »
rameshbabu
August 19, 2021 ANDHRAPRADESH, SLIDER
1,648
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుకి దిమ్మతిరిగే షాక్ లాంటి వార్త. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు సిట్టింగ్లు అధికార పార్టీ అయిన వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైపోయారు. రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. …
Read More »
rameshbabu
August 19, 2021 SLIDER, TELANGANA
455
అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, వారికి కేజీ టు పీజీ విద్యనందించడంతోపాటు అదనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అనాథల సంక్షేమం కోసం ఏర్పాటైన సబ్కమిటీ సభ్యులు బుధవారం సరూర్నగర్లోని వీఎం హోమ్ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను, భవిష్యత్తులో వారికి కావాల్సిన వసతులను అడిగి …
Read More »
rameshbabu
August 19, 2021 HYDERBAAD, SLIDER
461
మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »
rameshbabu
August 19, 2021 NATIONAL, SLIDER
824
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 …
Read More »