Classic Layout

వార్తలపై ఆర్‌.నారాయణమూర్తి క్లారిటీ

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్‌ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …

Read More »

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్ష

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి గారు అనారోగ్యంతో మరణించడంతో నేడు నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి వెళ్లి స్వర్గీయ పెద్ది రాజీ రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ …

Read More »

‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇంద్రసేన గుప్త, కస్తూరి బాల్ రాజ్, రషీద్ బైగ్, కమలాకర్, పర్శ శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, నవాబ్, మసూద్, …

Read More »

శంషాబాద్‌ టు వైజాగ్‌ ఆర్టీసీ కార్గో సేవలు

టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్‌ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్‌చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, సీబీఎస్‌ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ …

Read More »

యువరైతుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఓ యువ రైతు త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమ‌తో వ‌రుస‌గా రెండోసారి.. త‌న నారు మ‌డిలో KTR అనే అక్ష‌రాల‌తో నారు పోసి పెంచాడు. ఆ నారు పెర‌గ‌డంతో.. KTR అనే అక్ష‌రాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌డుగు మండ‌లం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్య‌క‌ర్త శ‌నిగార‌పు అర్జున్‌కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. …

Read More »

సీఎం కేసీఆర్‌ సమక్షంలో నేడు టీఆర్‌ఎస్‌ లోకి ఎల్‌ రమణ

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎలగందుల రమణ శుక్రవారం టీఆర్‌ఎస్‌లో లాంఛనంగా చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణభవన్‌లో నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి ప్రసంగిస్తారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం రమణ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు …

Read More »

తెలంగాణలో పల్లెలకు పునర్జీవం

ప్రజల ఆసక్తులు, ప్రజా ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక చైతన్యం కొరవడిన చోట ప్రజల ఆసక్తులు కేవలం వ్యక్తిగత లబ్ధితో ముడిపడి ఉంటాయి. ఇలాంటప్పుడే పాలకులకు దీర్ఘ దృష్టి, సామూహిక చింతన, మానవీయ దృక్కోణం ఎంతో అవసరం. అలా ఉంటేనే ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేపథకాలు అమల్లోకి వస్తాయి. సమాజ సంక్షేమం కోసం, దళితులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అభివృద్ధి వైపు నడిపించటం కోసం పడుతున్న తపన, ఆరాటం కేసీఆర్‌ రూపొందించిన …

Read More »

ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌

నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ గురువారం రాష్ట్ర మున్సిప‌ల్‌శాఖ‌ మంత్రి కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలోని హాలియా, సాగ‌ర్ మున్సిపాలిటీల అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున అద‌నంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్, మినీ స్టేడియానికి నిధులను కేటాయించాల్సిందిగా విన్న‌వించారు. ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తుల‌పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌కు హామీ ఇచ్చారు. దీనిపై …

Read More »

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat