Classic Layout

గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి.

సాయిపల్లవి  చుట్టూ ఉండే ఆరా కళ్లు తిప్పుకోనివ్వదు. మనసుల్ని కట్టిపడేసే తెలీని ఆకర్షణ ఆమె సొంతం. నిజానికి సాయిపల్లవికి ఉన్నంత క్రేజ్‌ దక్షిణాదిన ఏ హీరోయిన్‌కీ లేదు. తన ప్లేస్‌లో వేరెవరైనా ఉంటే.. దీపం ఉంది కదా అని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండేవాళ్లు. కానీ సాయిపల్లవి అలా కాదు. కథ నచ్చాలి. పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావాలి. అప్పుడే చేయటానికి ఓకే చెబుతుంది. అందుకే హీరోయినై తొమ్మిదేళ్లవుతున్నా …

Read More »

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్  పట్టణంలో పర్యటించారు. ప్రగ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికాయి. అనంతరం మంత్రి గజ్వేల్ పట్టణంలోని తూముకుంట నర్సారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలివడితే 9వ తేదీన …

Read More »

పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్‌ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. …

Read More »

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌కు ఈడీ నోటీసులు

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు  వ్యవహారంలో మనీ లాండరింగ్‌  జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్‌ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్‌ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …

Read More »

భారత్‌లో మరోసారి కరోనా కలవరం

సరిగ్గా దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌  మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది. భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు వెలుగుచూశాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.

Read More »

ఆర్టికల్ -370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక  ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …

Read More »

వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి  పంపించారు.  అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  వైసీపీ …

Read More »

నక్క తోక తొక్కిన త్రిష

యంగ్ రెబల్ స్తార్ ప్రభాస్ సరసన వర్షం మూవీలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమ ప్రేక్షకుల మదిని తాకిన హాటెస్ట్ హీరోయిన్ త్రిష. వయసు మీద పడిన కానీ హాట్ హాట్ అందాలతో ఇప్పటికి కుర్రకారుల మనసును దోచుకుంటుంది ఈ చెన్నై భామ . ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార మూవీ హిట్ కొట్టడంతో మంచి ఊపులో ఉన్న దర్శకుడు  వశిష్ఠ. వశిష్ఠ దర్శకత్వంలో సీనియర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat