rameshbabu
March 30, 2021 LIFE STYLE, SLIDER
1,427
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది వేసవిలో చెమటకాయలు రాకుండా అడ్డుకుంటుంది. అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు ఒక గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది ఫొలేట్, నియాసిన్, విటమిన్ E లభిస్తుంది
Read More »
rameshbabu
March 30, 2021 SLIDER, TELANGANA
772
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »
rameshbabu
March 30, 2021 SLIDER, TELANGANA
642
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »
rameshbabu
March 30, 2021 NATIONAL, SLIDER
909
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »
rameshbabu
March 30, 2021 ANDHRAPRADESH, SLIDER
1,622
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »
rameshbabu
March 29, 2021 SLIDER, TELANGANA
606
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా …
Read More »
rameshbabu
March 29, 2021 MOVIES, SLIDER
1,199
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది
Read More »
rameshbabu
March 29, 2021 LIFE STYLE, SLIDER
1,644
కుండలో నీరు తాగితే లాభాలెంటొ ఇప్పుడు తెలుస్కుందాం నీటిని సహజంగానే చల్లబరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది దగ్గు, జలుబు, ఆస్తమా రావు శరీరానికి అనేక పోషకాలు అందుతాయి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది వడదెబ్బ నుంచి కాపాడుతుంది మెటబాలిజం రేటు పెరుగుతుంది
Read More »
rameshbabu
March 29, 2021 LIFE STYLE, SLIDER
1,556
మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు సమస్యలు తగ్గుతాయి ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి శ్రీ బాలింతల్లో …
Read More »
rameshbabu
March 29, 2021 MOVIES, SLIDER
790
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అందాలను ఆరబోసిన రాక్షసి ప్రణీత..బాలీవుడ్లో నటించాలనే తన కల నెరవేరిందని సొట్ట బుగ్గల సుందరి ప్రణీత చెప్పింది. ‘ప్రతి హీరోయిన్ అంతిమ లక్ష్యం బాలీవుడ్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి హిందీ పరిశ్రమ చక్కటి వేదిక. బాలీవుడ్లో రెండు చిత్రాల్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘భుజ్ …
Read More »