TimeLine Layout

March, 2023

  • 18 March

    MLC Kavith : చట్టసభల్లో మగవారితో సమానంగా స్త్రీలకు అవకాశమే మా ధ్యేయం.. ఎమ్మెల్సీ కవిత

    MLC Kavith తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం దృష్టి ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందని వారికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందాల్సిన న్యాయం అందుతుందని ఎక్కడా ఏ విధమైన వివక్షత లేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా సమాన అవకాశాలు అందుతున్నాయని అందువలన స్త్రీలు వారి ఎంచుకున్న రంగంలో …

    Read More »
  • 18 March

    టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ” –> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం –> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు –> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే …

    Read More »
  • 18 March

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    బంగారం ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గోల్డ్ రేట్ నేడు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1630 పెరిగి ఆల్టైం రికార్డ్ రూ.60,320కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1500 పెరిగి రూ.55,300గా నమోదైంది. ఇక కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.74,400కు చేరింది.

    Read More »
  • 18 March

    భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్

    తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నరు విక్రమార్క భట్టి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలోనే భూమి లేని పేదలకు కూడా డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక కౌలురైతులకు కూడా రైతుబంధును ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నామని, …

    Read More »
  • 18 March

    గవర్నర్ తమిళసై ను కల్సిన టీబీజేపీ నేతలు

    తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన  నేతలు గవర్నర్ తమిళసైని శనివారం ఉదయం కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ C ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్,మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచదర్, …

    Read More »
  • 18 March

    రెండోరోజు సభ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

    ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీకి నిన్న శుక్రవారం వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై  చర్చకు పట్టుబడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందిగా మారిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ …

    Read More »
  • 18 March

    జ్వరం వస్తే మంచిదేనా..?

     సహజంగా మనకు కొద్దిగా  జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …

    Read More »
  • 18 March

    బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టు షాక్

     తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు  దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు …

    Read More »
  • 18 March

    ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..

    యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat