TimeLine Layout

December, 2022

  • 27 December

    Politics : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..

    Politics ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్‌ హైకోర్టు. ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో ఓ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ తోసి పుచ్చింది అలహాబాద్ హైకోర్టు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ …

    Read More »
  • 27 December

    Politics : చైనా తో ఎప్పటికైనా ముప్పు తప్పదు.. తైవాన్ అధ్యక్షురాలు..

    Politics చైనా తన చుట్టూ ఉన్న దేశాలపై చేస్తున్న ఆక్రమణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చుట్టూ ఉన్న చిన్న దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని పెద్ద దేశాలను ఇబ్బంది పెడుతున్న సంగతి ప్రపంచ దేశాల దృష్టిలో చైనాపై ఒక ఆలోచనను ఇచ్చేసాయి.. ఇప్పటికే పలు దేశాలు ఈ విషయంపై తమ జాగ్రత్తలు తాము ఉండగా చిన్న దేశాలు మాత్రం భయపడుతున్నాయి అయితే తాజాగా ఈ విషయంపై తైవాన్ అధ్యక్షురాలు …

    Read More »
  • 26 December

    Politics : ప్రతి ఒక్కరూ పదునైన ఆయుధాలను తమ దగ్గర ఉంచుకోవాల్సిందే.. ఎంపీ ప్రగ్వాసింగ్ వైరల్ కామెంట్స్..

    Politics మధ్యప్రదేశ్‌లోని ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.. లవ్ జిహాద్ పేరుతో కొందరు ప్రేమోన్మదానికి పాల్పడుతున్నారని అన్నారు. రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పధనైన కత్తులు ఇంట్లోనే ఉంచుకోవడం మంచిదని అన్నారు. భోపాల్ ఎంపీ ప్రగ్వాసింగ్ తాజాగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు హిందువులకు తమపై దాడి చేసే వారిపై స్పందించే …

    Read More »
  • 26 December

    Politics : ప్రధానిని కలవనున్న జగన్..

    Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు సమాచారం.. సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆసక్తికర విషయాలు చర్చించాను ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కడుపులో ప్రారంభమవుతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు మోడీని హాజరు కావలసిందిగా కోరటానికి జగన్ వెళ్తున్నట్టు సమాచారం ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఇదే …

    Read More »
  • 26 December

    Politics : శ్రీశైలం ను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

    Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ను దర్శించారు.. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకుని అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు.. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు.. తెలంగాణ శీతాకాల విడుదకు వచ్చిన ఈమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.. అలాగే అన్నడు లేనివిధంగా ఈమె రావటంతో తెలంగాణ రాజకీయాల్లో …

    Read More »
  • 26 December

    Politics : నిప్పుల చేరుక్కొనే నాయకులంతా ఒకే వేదికపై సమావేశమైన వేళ..

    Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్మం శీతాకాల విడుదకి హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈమెకు స్వాగత కార్యక్రమం పలికిన వేళ ఎన్నడూ చూడని వాళ్ళ ఆసక్తికర సన్నివేశాలు ఎదురయ్యాయి.. రాష్ట్రపతి ఇది ద్రౌపది ముర్మో శీతాకాల విడిదకి తెలంగాణకు వచ్చారు ఈ సందర్భంగా ఆమెకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల సైతం ఎన్నడూ చూడని విశేషాలు కనిపించాయి.. ఈ సందర్భంగా తెలంగాణ …

    Read More »
  • 25 December

    Political : చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన బొత్స సత్యనారాయణ..

    Political ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారి వైసిపి టిడిపి నాయకులు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.. ఈ సందర్భంగా ఎన్నో వ్యాఖ్యలు చేసిన బొత్స చంద్రబాబు నాయుడు బీసీలను ఉద్ధరించినట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని …

    Read More »
  • 25 December

    Political : స్టేజ్ పైన కొట్టుకున్న ఇద్దరు మహిళ నేతలు.. వైరల్ వీడియో..

    Political రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి ఒకప్పుడు ఒకరిని మరొకరు ఎంతగానో గౌరవించుకునే పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రత్యక్షంగానే వ్యక్తిగత దూషణ చేసుకునే స్థాయికి మారిపోయారు అయితే తాజాగా ఇద్దరూ మహిళ నేతలు స్టేజ్ పైనే ఒకరి పైన మరొకరు చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఇద్దరు బీజేపీ మహిళ నేతలు అందరూ చూస్తుండగానే స్టేజ్ పైనే కొట్టుకున్నారు.. ఎందుకు పెద్ద రీజన్ ఏమి లేకపోవడం మరింత …

    Read More »
  • 24 December

    Politics : ఆంధ్రలో అత్యుత్తమ ప్రమాణాలతో రాబోతున్న మూడు క్యాన్సర్ ఆస్పత్రిలు

    good news for contract basis employees in andhra pradesh

    Politics జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది అలాగే ఈ క్రమంలోనే ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ రాబోతున్నట్లు తెలిపింది జగన్ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించబోతుంది ఏపీలో అత్యుత్తమ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లను తీసుకురాబోతుంది. ఈ వ్యాధితో ఏ ఒక్కరూ చనిపోకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది ఆంధ్ర ప్రభుత్వం.. అయితే ఈ …

    Read More »
  • 24 December

    Politics : జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ ను చుట్టుముట్టిన కార్పొరేటర్లు..

    Politics తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది సభలో బిజెపి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ను చుట్టుముట్టారు జిహెచ్ఎంసి పనుల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అంటూ మేయర్ ను నిలదీశారు.. హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఘర్షణ చోటుచేసుకుంది.. సభ ప్రారంభమైన కాసేపటికి బిజెపి కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పొడి అని చుట్టుముట్టటమే కాకుండా జిహెచ్ఎంసి పనులు ఎమ్మెల్యేలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat