తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రిలో 56 టిఫా స్కానింగ్ మిషన్లు 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది..నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో రెండు టిఫా స్కానింగ్ మిషన్లను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ముఖ్య అతిథిగా …
Read More »TimeLine Layout
November, 2022
-
27 November
తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియలో కీలక అప్డేట్
తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ , ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పనిదినాల్లో పూర్తిచేస్తామని వెల్లడించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి …
Read More » -
26 November
MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్న… మాజీ మంత్రి కన్నబాబు !
MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా కన్నబాబు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగాబ్ ఆయన మాట్లాడుతూ… ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని… ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారని… రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ …
Read More » -
26 November
CM YS JAGAN : మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్…
CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం …
Read More » -
26 November
CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కేసిఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల …
Read More » -
26 November
Telangana State : తెలంగాణలో గర్భిణుల కోసం తెరాస ప్రభుత్వం మరో కొత్త ఆలోచన ..!
Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా …
Read More » -
26 November
AP Government : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్నజగన్ సర్కారు..!
AP Government : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రెండు గుడ్ న్యూస్ లను జగన్ సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. సచివాలయాల్లో పని చేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చాలని సీఎం జగన్ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి …
Read More » -
25 November
Ts High Court : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాజపా నేత బీల్ సంతోష్ కు ఊరట..!
Ts High Court : తెలంగాణలో ఇటీవల కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో పిటిషన్ …
Read More » -
25 November
Kiran Kumar Reddy : మూడు రాజధానులపై మనసులో మాట బయటపెట్టిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ..!
Kiran Kumar Reddy : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చారు. తన స్నేహితుడు సురేష్ కుమార్ రెడ్డితో కలిసి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ షో లో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ” అన్స్టాపబుల్ విత్ ఎన్బికే …
Read More » -
25 November
Janasena : జనసేన అధినేత పవన్ బస్సు యాత్రకు సిద్దమయ్యారా..!
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం దాదాపు రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సు గురించి ప్రత్యేకంగా మీకోసం… ఈ వాహనాన్ని పవన్ సూచనలతో హైదరాబాద్ లో సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి …
Read More »