TimeLine Layout

September, 2022

  • 25 September

    వారికి ఉప్పల్‌లో ఫ్రీగా క్రికెట్‌ మ్యాచ్‌ చూపించారు!

    ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్‌ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్‌ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్‌ స్టేడియంలో బాక్స్‌ నుంచి ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …

    Read More »
  • 25 September

    నాన్న ఇలా గట్టిగా నొక్కిండు తాత.. అమ్మ లేవలేదు.. నాకు బువ్వ పెట్టలే!

    మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్‌ …

    Read More »
  • 24 September

    బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

    తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్సార్‌ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …

    Read More »
  • 24 September

    రేపు ఉప్పల్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ప్రయాణికులకు కీలక సూచనలు

    ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …

    Read More »
  • 24 September

    తమిళనాడులో డీఎంకే ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం

    తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే,కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతల  మధ్య వారసత్వ రాజకీయాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నీట్ ను వ్యతిరేకించడంపై ‘చదువురాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుంది’ అని సీఎం.. డీఎంకే అధినేత స్టాలిన్ పై  బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దీంతో ‘అసలు జైషా ఎవరు? ఎన్ని …

    Read More »
  • 24 September

    జగన్ కు షర్మిల మరో షాక్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …

    Read More »
  • 24 September

    చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి

    ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు  కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని  దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …

    Read More »
  • 24 September

    DJ టిల్లుకు షాకిచ్చిన శ్రీలీల

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహాశెట్టి జంటగా నటించిన DJ టిల్లు సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు చేశారు. అయితే డిజే టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేయనుందని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని …

    Read More »
  • 24 September

    టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్  తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ  శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ …

    Read More »
  • 24 September

    డీమార్ట్‌లో కుళ్లిపోయిన ఖర్జూరం.. వినియోగదారుడికి షాక్‌

    హైదరాబాద్‌లోని ఓ డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరం విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై కుషాయిగూడలోని న్యూవాసవీ శివానగర్‌ పరిధిలోని డీమార్ట్‌లో సంతోష్‌ అనే వ్యక్తి ఖర్చూరం పండ్ల ప్యాకెట్‌ కొనుగోలు చేశాడు. డీమార్ట్‌లో ఉండగానే అతడి నాలుగేళ్ల కుమారుడు ఖర్చూరం కావాలని అడిగాడు. దీంతో సంతోష్‌ ప్యాకెట్‌ తెరిచి చూడగా.. అందులో పురుగులు, బూజుతో పాటు దుర్వాసన వచ్చింది. దీంతో డీమార్ట్‌ యాజమాన్యానికి దాన్ని చూపించాడు. ఖర్చూర కంపెనీకి ఈ విషయాన్ని చెప్తామని.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat