TimeLine Layout

November, 2021

  • 24 November

    ఆ కోరిక నెరవేరింది అంటున్న పూజా హెగ్డే

    టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది..  ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా …

    Read More »
  • 24 November

    తెలంగాణ మండలి చైర్మన్ ఎవరు..?

    తెలంగాణలో  ఎమ్మెల్సీల  అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది. ఇక, పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవి సీనియర్లయిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలో ఒకరికి దక్కవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక కూడా పూర్తయిన తరువాత మండలి చైర్మన్ ఎన్నిక ఉండనుంది.

    Read More »
  • 24 November

    ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా..?

    ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండు ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను కూడా బలంగా మార్చడంలో సాయపడుతుంది. పాలకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను పటిష్టంగా చేస్తుంది. విటమిన్ A వాటికి శక్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు ఎదురుండదు.

    Read More »
  • 24 November

    టమాటోలు ఇస్తే బిర్యానీ Free.. ఎందుకంటే..?

    చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …

    Read More »
  • 24 November

    ఖాళీ కడుపుతో ఏమి తినాలి.. ఏమి తినోద్దు..?

    కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తినడం మంచిదే అయినా.. మరికొన్ని నష్టం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ద్రాక్ష, నిమ్మకాయ, నారింజ, బేరి వంటి పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్స్, ఫ్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అలాగే చిలగడదుంప, మసాలా ఫుడ్ ఉదయం తీసుకోకపోవడమే ఉత్తమం.

    Read More »
  • 24 November

    ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర

    ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్‌ నంబర్‌తో ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …

    Read More »
  • 23 November

    మీరు Water ఎక్కువగా తాగుతున్నారా..?

    మన శరీరం బాగా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. ఇలా అని.. చాలామంది రోజులో చాలా ఎక్కువ నీరు తాగేస్తుంటారు. అది కరెక్ట్ కాదట. నీరు మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్కు దారి తీస్తుంది. మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తే.. అలసిపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు.. ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్పభావాల్లో ఒకటి. నీరు ఎక్కువైతే రక్తంలో …

    Read More »
  • 23 November

    సరికొత్తగా అందాల రాక్షసి

    తమిళ బిగ్ బాస్-5 హోస్ట్ గా అందాల రాక్షసి..స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యవహరించనుందట. కమలహాసన్ కి కరోనా సోకిన నేపథ్యంలో.. ఆయన కుమార్తె శ్రుతిహాసన్ హోస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమల్ పోరూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు వారాల పాటు కార్యక్రమానికి దూరమవనున్నారు. దీంతో కమల్ హోస్ట్ చేసే శని, ఆదివారాల ఎపిసోడ్లకు శ్రుతిని బిగ్బాస్ రంగంలోకి దింపే …

    Read More »
  • 23 November

    దేశంలో కొత్తగా 7,579 Carona Cases

    దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Read More »
  • 23 November

    బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

    ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat