హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ డిమాండ్ చేస్తున్నారు. హరికేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …
Read More »TimeLine Layout
September, 2021
-
6 September
మాజీ మంత్రి ఈటలకు యువకుడు అదిరిపోయే కౌంటర్
ఎవరు మూర్ఖులు ఈటెల.. పదవి పోయిందనే ప్రస్టేషన్ లో,గెలవలేననే ప్రస్టేషన్ లో,ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రస్టేషన్ లో ప్రజల మనిషి మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్న ఈటెలా..నా ప్రశ్నలకు సమాదానం చెప్తావా..? ఎవరు మూర్ఖులు ఈటెల..? పేద ప్రజల భూములు లాక్కొని వారి పొట్టగొట్టిన నువ్వు మూర్కుడవై.. పేద ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న హరీశ్ రావును అంటున్నావా..? నియోజకవర్గంలో నమస్తే పెడితే కూడా …
Read More » -
5 September
మిస్టర్ ప్రెగ్నెంట్ గా సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ …
Read More » -
5 September
విద్యతోనే అభివృద్ధి -మంత్రి హరీశ్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత …
Read More » -
5 September
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More » -
5 September
పిచ్చెక్కిస్తున్న పూజా హాట్ హాట్ ఫోటోలు
మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయి ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది పూజా. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాగా, ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ముకుంద సినిమాతో పూజాకి కొంత క్రేజ్ దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నపూజా …
Read More » -
5 September
కేరళలో నిఫా కలకలం..
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని …
Read More » -
5 September
ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More » -
5 September
దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో …
Read More » -
5 September
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …
Read More »