TimeLine Layout

August, 2021

  • 29 August

     దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

     దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 46 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 45 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా …

    Read More »
  • 29 August

    పేదలకు ఉచితంగా రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్‌

    ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్‌ అలీ, …

    Read More »
  • 29 August

    మెగాస్టార్ మూవీలో గద్దర్

    ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక …

    Read More »
  • 29 August

    డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

    డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్‌ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్‌సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు …

    Read More »
  • 29 August

    76 పరుగుల తేడాతో భారత్ ఓటమి

     లార్డ్స్‌ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్‌లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్‌.. ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్‌ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్‌ (5/65), ఒవర్టన్‌ (3/47) భారత్‌ పతనాన్ని శాసించారు. దీంతో …

    Read More »
  • 29 August

    క్రిస్టియానో రొనాల్డో కి ఏడాదికి రూ. 253 కోట్లు

    పోర్చుగీసు సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో.. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు తిరిగి వెళ్లాడు. ఇప్పటి దాకా యువెంటస్‌ తరఫున ఆడిన రొనాల్డోకు ఇకనుంచి ఏడాదికి రూ. 253 కోట్లు (వారానికి రూ. 4.85 కోట్లు) చెల్లించేలా మాంచెస్టర్‌ క్లబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రొనాల్డో మాంచెస్టర్‌ తరఫున అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ క్లబ్‌ తరఫున అత్యధికంగా డేవిడ్‌ డి గియా ఏడాదికి రూ. 197 …

    Read More »
  • 29 August

    పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా అభివృద్ధి : మంత్రి కేటీఆర్

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బ‌హుముఖ‌మైన అభివృద్ధి జ‌రుగుతోంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పాత‌, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగింస్తూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ …

    Read More »
  • 29 August

    మంత్రి గంగుల కమలాకర్ తో నూతన బిసి కమిషన్ బేటి

    తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కే.కిషోర్ గౌడ్, సిహెచ్. ఉపేంద్రలు శనివారం మద్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖైరతాబాద్ లోని కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ బేటీలో కమిషన్ విధివిదానాలు, భవిష్యత్ కార్యాచరణ ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంగా …

    Read More »
  • 28 August

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “‘కిన్నెరసాని'” టీజర్‌

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘విజేత’. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ‘కిన్నెరసాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ – శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ …

    Read More »
  • 28 August

    పవన్ అభిమానులకు శుభవార్త

    సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్‌’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat