TimeLine Layout

June, 2021

  • 14 June

    మాస్ట‌ర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7

    2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం …

    Read More »
  • 14 June

    దేశంలో కరోనాపై శుభవార్త

    ప్రస్తుతం  దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోతోంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 70,421 కేసులు న‌మోద‌య్యాయి. ఏప్రిల్ 1 త‌ర్వాత ఇంత త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. అయితే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఉంది. 24 గంట‌ల్లో 3921 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఇక 1,19,501 మంది క‌రోనా నుంచి కోలుకొని ఇళ్ల‌కు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల …

    Read More »
  • 13 June

    రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…

    రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…   జననం సాధారణ రైతు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కళ్ళం అంజిరెడ్డి గారు 1940లో గుంటూరు జిల్లా తాడెపల్లిలో జన్మించారు ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం… అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు …

    Read More »
  • 13 June

    ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?

    రేపు  మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో …

    Read More »
  • 13 June

    రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ

    తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …

    Read More »
  • 13 June

    పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముగిసిన సీఎం KCR సమీక్ష

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను …

    Read More »
  • 13 June

    అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్లు.  లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు , CS సోమేశ్ గారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. ఆర్టీఏ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆయా వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ప్రగతి భవన్ లో ప్రభుత్వ కార్యదర్శి …

    Read More »
  • 12 June

    కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులే-TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి

    కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులేనని TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి అన్నారు.శనివారం ఆరాం ఘర్ X రోడ్డు వద్ద పరివార్ ధాబా లోని బ్యాన్క్వెట్ హాల్ లో జరిగిన ఫార్మసీ రంగానికి చెందిన కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో పనిచేసే వారు , ఫార్మసీ …

    Read More »
  • 12 June

    వేదం ఫౌండేషన్ లోగో ను లాంచ్ చేసిన విప్లవ్ కుమార్.

    30 వేల మందికి ఉచిత పౌష్టికాహార పంపిణీ జరిగిన సందర్భంగా వేదం ఫౌండేషన్ లోగో ను లాంచ్ చేసిన విప్లవ్ కుమార్. గత 25 రోజులుగా వేదం ఫౌండేషన్ కరోనా బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.. హైదరాబాద్ లోని గాంధీ,నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు,వారితో ఉన్న అటెండర్స్ మరియు వైద్య సిబ్బందికి, RTC సిబ్బందికి కూడా ఉచిత పౌష్టికాహార పంపిణీ చేస్తుంది వేదం ఫౌండేషన్.. …

    Read More »
  • 12 June

    కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి

    కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు‌ చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు‌ సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ################# దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat