ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేపట్టిన సమీకరణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయబోతున్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, గతంలో బోండా ఉమకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు తీరా మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు చోటు కల్పించకపోగా.. పార్టీ కార్యక్రమాల్లోనూ బోండా ఉమను పక్కనపెట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి వర్లరామయ్యకు …
Read More »జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు …
Read More »”2019లో జగన్కు జైలు.. టీడీపీకి గెలుపు” కన్ఫాం..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లోపు జైలుకు పోవడం ఖాయమని, అలాగే అదే ఏడాది ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో నిరంతరం …
Read More »టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త మేరకునేడు టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ఓ బఢా నేత.. టీడీపీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, ప్రజల కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో …
Read More »టీడీపీ-బీజేపీ బంధం పవన్ -రేణు దేశాయ్ మధ్య సంబంధంలాంటిది..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ …
Read More »జగన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ..!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల …
Read More »టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ల మీద షాకులిస్తున్నారు.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనీ ఆయన స్థాపించిన టీడీపీ పార్టీలో చేరిన ప్రముఖ సీనియర్ నటి ,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన కవిత …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!
ఏపీలో త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడనున్నదా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?. See Also:ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..! సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందే తెలుగు తమ్ముళ్ళు టీడీపీకి రాజీనామా చేయనున్నారా అంటే …
Read More »ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థులను ఖరారు చేసినట్లు బాబు ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .అందులో భాగంగా టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ ,కనకమేడల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్లు ఆ మీడియా ప్రకటనలో ఆ పార్టీ తెల్పింది. see also …
Read More »