వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ …
Read More »యువనేతల కలయికతో పచ్చ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడిందిగా..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అది కూడా ఫెడరల్ ఫ్రంట్, అలాగే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అది కూడా ఏపీ ఎన్నికల తర్వాత మాత్రమే అనేది జగన్ నిర్ణయం. జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని పచ్చ మీడియా నానా హంగామా చేసింది. కానీ జగన్ ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, …
Read More »చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సతమతమవుతున్న అధికారులు..రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్డీఏ కమిషనర్కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, …
Read More »ఆ స్నేహం కోసమే ఇదంతానా.? అసలు ఈ మనిషి ఏంమాట్లాడుతున్నాడో జనసేనులకైనా అర్ధమవుతుందా.?
ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం అయ్యే వ్యక్తి ఎవ్వరైనా అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలి.. ముందుగా ఆయా జిల్లాల్లో పర్యటించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు వేరేలా ఉంది. ఆయన కనీసం ఎన్నికల నోటిఫికేషన్ మరో నెలలో రానుండగా ఇప్పటివరకూ 8జిల్లాల్లో ఆయన అసలు పర్యటించలేదు. తాజాగా జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తమతో పొత్తు కోసం టీడీపీ …
Read More »జగన్, కేటీఆర్ ల కలయికతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల గురించి మీటింగ్ పెట్టారు.. కానీ దాని గురించి కాకుండా ప్రతిపక్షం మీదే తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ మీటింగ్ గడిచిపోయిందట. ప్రధాని మోదీకి, కేసీఆర్ కి, జగన్ లు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారట. టీఆర్ఎస్, వైసీపీ కలయికపై వైసీపీ డ్యామేజ్ అయ్యేలా చేయాలని ఆదేశించారట. అంతకంటే ముందే బాబుగారు హరికృష్ణ దగ్గరే కేటీఆర్ తో పొత్తుగురించి చర్చించడం …
Read More »అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
పేదల ఆకలి తీర్చాలన్న భావనతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నిధులతో రూ.5లకే భోజనం పథకాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదట వైయస్ఆర్సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా ఆ తరువాత హిందూపురం, నగరి, రైల్వే కోడూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా …
Read More »వైసీపీ క్రేజ్ అంటే ఇలాగే ఉంటుంది.. షేర్ చేస్తున్న అభిమానులు
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య మూడో వన్డే జరుగుతున్న మెల్బోర్న్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. స్టేడియం గ్యాలరీలో వైయస్ఆర్సీపీ అభిమానులు వన్డే మ్యాచ్కు భారీగా తరలివచ్చి పార్టీ జెండా ఊపుతూ కేరింతలు కొట్టారు. జాతీయ మీడియా చానల్స్ కూడా వైయస్ఆర్సీపీ జెండాను ప్రత్యేకంగా చూపించాయి. వైసీపీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన …
Read More »ఒకే ఒక్క ఇంటర్య్వూతో తెలుగు తమ్ముళ్లకు చుక్కలు చూపించిన వైఎస్ జగన్
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటే ఇంటర్య్వూ తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తోందంటున్నారు. అధి ఏమీటంటే ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం అయ్యింది. మొత్తం ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటే ఉన్నా జగన్ చెప్పిన ప్రతి మాట ఏపీలో హాట్ టాపిక్ గా …
Read More »జగన్ పై సంచలన వాఖ్యలు చేసిన..బుద్దా వెంకన్న
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని …
Read More »వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …
Read More »