Politics పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాది తోఫా పథకాలు ఆర్థిక సాయం తాజాగా పేద కుటుంబాలకు అందించారు జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు విషయాలు చెప్పుకొచ్చారు.. ఆంధ్రా లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో …
Read More »Politics : బినామీల పేరుతో ప్రజలను మోసం చేసింది చంద్రబాబే.. సజ్జల రామకృష్ణారెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా తెదేపా ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన అవగాహన తమకుందని అన్నారు అలాగే.. “సీఎం జగన్పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. …
Read More »Politics : ఆంధ్ర రాజధాని విశాఖపట్నం పై కేంద్రం కన్ను..
Politics దేశంలోనే మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతుంది. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని ప్రకటించడంతో విశాఖకు మరింత క్రేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.. తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తుంది. ఎలాగైనా విశాఖ పార్లమెంట్లు తన ఖాతాలో వేసుకోవాలని …
Read More »Politics : బొత్స సత్యనారాయణ, విడదల రజిని పొగడ్తలతో చెప్పిన జగన్..
Politics ఉగాది సంబరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ సందర్భంగా ఉగాది కానుకగా పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. ఉగాది సందర్భంగా అందించే పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో వాళ్ళకి కీలక నిర్ణయాలను సైతం తీసుకుంది ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది.. ఈ మేరకు కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం …
Read More »LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.
Read More »CHINTAKAYALA VIJAY: చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
CHINTAKAYALA VIJAY: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై సీఐడీ కేసు నమోదు …
Read More »Politics : అవసరం అయితే మంత్రి పదవి వదిలేస్తా.. ధర్మాన ప్రసాదరావు
Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవసరమైతే మంత్రి పదవి అయిన వదిలేస్తాను కానీ తమ ప్రాంత ప్రజల కోసం పోరాడకుండా ఉండటం అంటూ చెప్పుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు రాజకీయాలు సరవేగంగా నడుస్తున్నాయి వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పలు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగానే దూషణాలకు దిగుతున్నారు ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు …
Read More »Politics : పవన్ కల్యాణ్ కు ఒక సినిమాకే 100 కోట్లు వస్తాయి.. అలాంటిది.. రబల్ ఎంపీ రఘురామ.
Politics తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై పలువురు నేతలు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని టిడిపికి సహకరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై స్పందించారు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఒక …
Read More »Politics : న్యూస్ ఛానెల్స్ వారి స్వార్థం కోసమే పనిచేస్తున్నాయి.. ఆంధ్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
Politics ఈ రోజుల్లో జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియకుండానే కొందరు న్యూస్ రాస్తున్నారని మరికొందరు కేవలం వారి స్వార్థం కోసమే న్యూస్ ఛానల్లో నడుపుతున్నారు అంట చెప్పుకోచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా జర్నలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈయన కొందరు జర్నలిజం విలువకు తిలోదకాలు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అలాగే …
Read More »Politics : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Politics జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది మరో భారీ నోటిఫికేషన్ తో రాబోతుందని సమాచారం.. త్వరలోనే నిరుద్యోగులకు సచివాలయం నోటిఫికేషన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అలాగే దీని ద్వారా లక్షల్లో పోస్టులను భర్తీ చేయనుందని సమాచారం.. ఈ వార్త విన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని …
Read More »