Home / Tag Archives: bjp (page 162)

Tag Archives: bjp

ర‌జ‌నీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

తమిళనాడు సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల నీది మ‌య్య‌మ్ అనే పార్టీని స్థాపించ‌గా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న పార్టీపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 14 లేదా 17 …

Read More »

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్‌

ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్‌. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండ‌ల్ ఖాన్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణ‌మూల్ పార్టీ ఎంపీ సౌగ‌త రాయ్‌, అధికార ప్ర‌తినిధి కునాల్ ఘోష్ స‌మ‌క్షంలో సుజాత మండ‌ల్ తృణ‌మూల్‌లో చేరారు. ఆమెకు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీజేపీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని …

Read More »

రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కంగనా భేటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్‌ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్‌’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్‌’లో కంగనా రనౌత్‌ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.

Read More »

పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై సీనియర్‌ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్‌ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …

Read More »

తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ షాక్

తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి …

Read More »

ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ఉద‌యం లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేస్తుండ‌టం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేప‌ట్టాల్సి ఉండే.. ప్ర‌స్తుత‌మున్న …

Read More »

GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫ‌లితం వెల్ల‌డి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజ‌న్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ బ‌లం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌డంతో.. బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఆ డివిజ‌న్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …

Read More »

రైతన్నకు అండగా దేశం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్‌ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …

Read More »

రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్

వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు.  రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్ల‌కార్డును కేటీఆర్ ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం …

Read More »

ప్రధాని మోదీకి షాక్

ఉత్తరప్రదేశ్‌ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్‌ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్‌ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్‌ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat