ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్ఎస్ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక …
Read More »దేశంలోనే మొట్టమొదటిసారి వీడియో సర్వే చేసిన దరువు టీం.. 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించిన దరువు
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన …
Read More »సీపీఎస్ ప్రీపోల్ సర్వే: కేసీఆర్ దే హవా..వందకు పైగా సీట్లతో విజయకేతనం
తెలంగాణా ఎన్నికల్లో అధికారపార్టీ టీఆర్ఎస్దే విజయం అని మరో సారి తేలిపోయింది. స్వస్టమైన మెజారిటీతో మరో సారి సీఎం పీఠాన్ని కేసీఆర్ అధిరోహించనున్నారు.చూస్తుండగానే ఎన్నికలు నాలుగు రోజులలోకి వచ్చాయి. గత మూడు మాసాలుగా తెలంగాణాలో ఎన్నికలు, పార్టీల విజయావకాశాల మీద కొంచెం కసరత్తు చెయ్యడం జరిగింది. అనేకమంది వివిధ వర్గాల ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయసేకరణ చెయ్యడం జరిగింది.అయితే నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సీపీఎస్ (సెంటర్ …
Read More »మహకూటమిలో ప్రకంపనలు..!
టీఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా కాంగ్రస్ సారథ్యంలో ఏర్పాటైన మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కూటమికి గుడ్బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని అయినా, తమకు నిరాదరణే ఎదురవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …
Read More »బీజేపీ రెండో జాబితా…ధ్వంసమైన బీజేపీ పార్టీ ఆఫీసు..!
తెలంగాణలో తమ సత్తా చాటుతామని, అవసరమైతే అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నేతలు..పట్టు కంటే ముందు పార్టీ కార్యాలయాలను కాపాడుకోవాల్సి వస్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాలయంపైనే విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …
Read More »తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్
నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …
Read More »తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మత రాజకీయాలు
ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్,బీజేపీలు కంకణం కట్టుకున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తనకు సిద్ధాంతపరంగా బద్దశత్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మత రాజకీయం చేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్యక్రమాలను చూసి రాజకీయ వర్గాలు ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నాయి. సికింద్రాబాద్లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో …
Read More »టీ బీజేపీ మ్యానిఫెస్టో…సోషల్ మీడియాలో పంచులే పంచ్లు
పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి ` ఇదేదో వాహన కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేస్తున్న ప్రకటన కావచ్చు లేకపోతే ఏదైనా సంస్థ ఇస్తున్న ఆఫర్ అయి ఉండవచ్చు అనుకోకండి. ఒక పార్టీ ఎన్నికల హామీ. తెలంగాణ బీజేపీ ఈ మేరకు హామీ ఇస్తోంది. అంతేకాదు… మీరు అద్దెకు ఉంటే…అద్దె తామే చెల్లించేస్తామని ప్రకటిస్తుంది.ఇప్పుడు ఈ ప్రకటనే సోషల్ మీడియాలో సెటైర్లకు వేదికగా మారింది. “రాష్ట్రంలో అధికారంలోకొస్తే …
Read More »అమిత్ షా కాదు భ్రమీషా….. కేటీఆర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్కు పోటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిలబడే దమ్ము లేక టీడీపీని కలుపుకొంటానంటోందని, తెలంగాణ పాలిట ఈ కూటమి స్వాహా కూటమి అని విమర్శించారు. సనత్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జలవిహార్లో మంత్రి తలసాని అధ్యక్షతన …
Read More »చంద్రబాబూ.. దమ్ముంటే ఆపని చెయ్.. చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కన్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని,విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్ విసిరారు.2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు …
Read More »