Home / Tag Archives: bjp (page 223)

Tag Archives: bjp

ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!

2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

Read More »

జీవీఎల్, పీయూష్ లపై టీడీపీ నాయకుల దౌర్జన్యం.. !

కేంద్ర రైల్వేమంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూండాల్లా ప్రవర్తించారు.. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పైనా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమక్షంలోనే జరిగింది. దీనిపై పీయూష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని, ఈ విషయంపై …

Read More »

నాలో ఓపిక ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే..!

పింఛ‌న్ ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని మ‌రికొంద‌రు.. త‌మ‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ వివ‌క్ష క‌న‌బ‌రుస్తోంద‌ని ఇంకొంద‌రు ఇలా ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి స‌మ‌స్య‌ల‌ను పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. విర‌వాడలో వైఎస్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాల‌న్నా.. …

Read More »

వైసీపీ నేతతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ భేటీ..!

ఇటీవల ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మంత్రి కన్నాలక్ష్మీ నారాయణ శనివారం రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ పార్టీకి మాజీ ఇంచార్జ్ కోట్ల హారి చక్రపాణి రెడ్డితో భేటీ అయ్యారు ..కోడుమూరు మండలంలో లద్దగిరిలోని హారి స్వగృహాంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. అయితే గతంలో కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వస్తారు .అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోవడం.ఆ తర్వాత …

Read More »

ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!

కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్‌ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …

Read More »

బీజేపీ, కాంగ్రెస్..ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయి

తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కాంగ్రెస్ ,బీజేపీ దొందు దొందేన‌ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్ప‌ష్టం చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ కె .పి వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో క‌లిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించకున్నా తెలంగాణ సొంత బడ్జెట్ తో యుద్ధ …

Read More »

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన …

Read More »

అవిశ్వాసంపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే ట్వీట్

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం వీగిపోవ‌డం, ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగ‌తి తెలిసిందే. అవిశ్వాసం సంద‌ర్భంగా అధికారపక్షంపై నిప్పులు చెరిగిన విపక్ష నేత రాహుల్ గాంధీ అనంత‌రం ఆశ్చ‌ర్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ తన ప్రసంగాన్ని అడ్డుతగలడంతో నాపై మీకు ద్వేషం ఉన్నా… మీలో ప్రేమ పుట్టిస్తానంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా …

Read More »

టీడీపీ అంటే దొంగ‌ల పార్టీ..

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత‌ల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేప‌థ్యంలో ఇది మరింత‌గా ముదిరింది. మాజీ కేంద్ర‌మంత్రి, పార్టీ అగ్ర‌నేత పురంధీశ్వ‌రి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వ‌రి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …

Read More »

సోష‌ల్ మీడియాలో చంద్రబాబు పై వైర‌ల్‌ న్యూస్

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవిశ్వాసం పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?  త‌నంత తానుగా ఘ‌ర్జిస్తున్నాన‌ని, కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని వ‌ణికించే సామ‌ర్థ్యం క‌ల‌వాడిని అని త‌న అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన 18 హామీలు అపరిష్కృతంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat