దేశం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పార్టీను నూట నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించారు .దీంతో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా కేజీ బొపయ్యను నియమించాడు. దీనిపై …
Read More »ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …
Read More »బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …
Read More »మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీ-కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ ..!
గాలి జనార్ధన్ రెడ్డి వేసిన స్కెచ్ తో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది .అందులో భాగంగా తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేకపోయిన కానీ నిన్న బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏకంగా గవర్నర్ వాజ్ భాయ్ ను కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు . దీంతో ఈ రోజు …
Read More »ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!!
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!! మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలతోపాటు మంత్రి పదవి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు విచ్చల విడిగా చెలరేగిపోతూ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …
Read More »22ఏళ్ల పగను తీర్చుకున్న వాజ్ భాయ్ ..ఏమిటి ఆ పగ ..?
ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు …
Read More »కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం . …
Read More »కర్ణాటక రాజకీయాల్లో సంచలనం-5గురు ఎమ్మెల్యేలు జంప్ ..!
దేశం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది స్థానాలు ,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికీ అంతా మెజారిటీ రాకపోవడంతో ఇటు …
Read More »బాబు, జగన్, కన్నా సృష్టించిన రికార్డ్ ఇది..!
ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారు ఒ ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రత్యేక రికార్డ్ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్రముఖమైన నాయకులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు కావడం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. …
Read More »బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?
దివంగత నందమూరి తారకరామావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన స్గతి తెలిసిందే. అయితే అటు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీపై..ఇలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకతో రావడంతో.. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారే …
Read More »