ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న౦దున రాజకీయ పార్టీ నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తునారు.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోమళ్ళి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరు తమ తమ భవిష్యత్ కోసం పార్టీ లు మారుతున్నారు. …
Read More »‘ఎవరతడు? ఇక్కడ తెలుగు ప్రజలకు పిలుపునివ్వడానికి అతడెవరు? కేఈ కృష్ణమూర్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి..
ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ …
Read More »చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గ భేటీకి శివాజీ ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వార్తలకు ఊతమిస్తుంది .అసలు విషయానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఇటు రాజకీయ వర్గాలు ..అటు ఇరు పార్టీలు చెప్పే ప్రధాన …
Read More »త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు …
Read More »కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …
Read More »టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …
Read More »వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. …
Read More »జాతీయ స్థాయిలో బాబు ఇజ్జత్ తీసిన “నేషనల్ మీడియా “..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని జాతీయ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది.ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల అమలుపై ..ప్రత్యేక హోదా నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం చేస్తుంది.అందులో భాగంగా గత పన్నెండు రోజులుగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా పదకొండు సార్లు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది వైసీపీ …
Read More »బాబుకు షాక్.. ఇంటర్వ్యూలు ప్రసారం చేయవద్దని టీవీ ఛానల్లకు ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ తగిలింది. మీడియాను నమ్ముకున్న చంద్రబాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమర్శలు చేస్తూ పలు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచరణకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు సమాచారం. …
Read More »