ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »పక్కా ఆధారాలతో చంద్రబాబుపై సీబీఐ విచారణ..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన అధికారంలో టీడీపై ప్రజలు, ప్రతి పక్షలు , కేంద్రంలో అధికారంలో ఉన్న భారత జనతా పార్టీ నేతలందరు కలసి చెప్పే మాట అవీనితి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అత్యతం దారుణంగా రాష్ట్రాన్ని దొచుకుంటున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం …
Read More »సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!! అవును, ఐదుకోట్ల ఆంధ్రుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రతీ ఆంధ్రుడు తలెత్తుకు జీవించగలిగేలా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఒక్క జగన్కే ఉంది. అంతేకాడు, 2014 ఎన్నికల్లో జగన్ కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ప్రజలను మోసం చేయడం తెలీదు కాబట్టే.. అమలుకు నోచుకునే …
Read More »టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …
Read More »మాట మీద నిలబడటం చేతకాదా ..!
మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …
Read More »ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన …
Read More »ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు గుడ్ న్యూస్. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం అంటూ అటు సీనియర్ రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులతోపాటు ప్రజల్లో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ సీబీఐ రిటైర్డ్ ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు శుభవార్తే అని చెప్పుకోవాలి. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్పై …
Read More »బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
భారతీయ జనత పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ నేతృత్వంలో నరేందర్ మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.అమిత్ షా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీను గత సార్వత్రిక ఎన్నికలకు కంటే ముందుగా దేశ వ్యాప్తంగా క్షేత్రస్తాయికి బలోపేతం కావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీ పార్టీ సభ్యత్వానికి …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా మొత్తం ఇరవై తొమ్మిది సార్లు దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి వెళ్లి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,కేంద్ర సర్కారులోని పెద్దలను కల్సి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ..విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు కోరాను. అయిన కానీ కేంద్రం నుండి కానీ ప్రధాన మంత్రి నుండి కానీ ఎటువంటి …
Read More »