ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా …
Read More »టీడీపీకి మిగిలేది బోడిగుండే ..బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …
Read More »చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల …
Read More »ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా ….!
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మంచి హీట్ మీద ఉన్నాయి.ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా తమ సర్కారు రాష్ట్రానికి అన్ని నిధులు కేటాయిస్తూనే మరోవైపు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని బీజేపీ నేతలు అంటుంటే ..లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కుతూ ..నాలుగు ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.. ఈ క్రమంలో రాష్ట్రంలో విజయవాడ లో జరిగిన బీజేపీ పార్టీ …
Read More »మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై వరుసగా చేస్తున్న ప్రకటనలు.. సవాళ్ళ దెబ్బకి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మరోసారి దిక్కుమాలిన వ్యాఖ్యలకు తెరలేపారు. ప్రత్యేకహోదా పై జగన్ దూకుడు తట్టుకోలేక పోతున్న టీడీపీ బ్యాచ్ మొత్తం.. జగన్ పై పవర్లెస్ అటాక్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప యూజ్లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …
Read More »చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -మంత్రి సంచలన వ్యాఖ్యలు …
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …
Read More »కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »ఎంపీ గీతకు ఘోర అవమానం …!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్లో సెన్షేషన్.. …
Read More »మాస్టర్ ప్లాన్తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్రత్యేకహోదా రగడ జరుగుతున్నవిషయం తెలిసిందే. దీంతో మొన్నటికి మొన్న రాజీనామా అస్త్రాన్ని కరెక్ట్ టైమ్లో జగన్ ప్రయోగించి.. చంద్రబాబు సర్కార్ని ఇరకాటంలో పడేశారు. జగన్ ప్రకటన దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధమంటూ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో జగన్ వదిలిన బాణం దెబ్బకి టీడీపీ నేతలు …
Read More »బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో పారిశ్రామిక వేత్త.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్టర్ క్లోజే..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్రకాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ అదే జిల్లాలో వందరోజులు పూర్తి చేయనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పారిశ్రామికవేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. see also : వైఎస్ జగన్ …
Read More »