ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …
Read More »రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త ..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే ను బలోపేతం చేయడానికి ..అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది . అందులో భాగంగా జర్నీ చేసే సమయంలో రైల్వే టికెట్లను మరింత సులభతరం చేసేవిధంగా ప్రణాలికలను సిద్ధం చేసింది . దీంతో టికెట్లను …
Read More »కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …
Read More »టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ …
Read More »వివాదంలో చిక్కుకున్న రాహుల్ …
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో మతపరమైన చర్చప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్నాథ్ దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలోని నాన్ హిందూ రిజిస్టర్లో సంతకం చేశారు. తాను హిందువును కానని ఆయన స్వయంగా ప్రకటించారు.అయితే నిబంధనల ప్రకారం హిందువులు కానివారు …
Read More »హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …
Read More »మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …
Read More »“ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం ముత్తయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు .తాజాగా మరోసారి ఆయన్ని అరెస్ట్ చేశారు .అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని ..దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని .. అంతే కాకుండా దళితులపై దాడులను ఆపాలంటూ రేపటి …
Read More »ప్రధాని మోదీ తోలు తీస్తాం .
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించిన భద్రతను కేంద్ర సర్కారు తగ్గించింది .దీనిపై లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రికి ఎమన్నా అయితే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తోలు తీస్తామంటూ హెచ్చరించారు .లాలూను చంపడానికి కుట్ర జరుగుతుంది . మేము చూస్తూ ఊరుకోము .మోదీ తోలు తీస్తాం అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు .ఈ వ్యాఖ్యలు …
Read More »పాక్ కలను సాకారం చేస్తున్న బీజేపీ .
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .ఆప్ పార్టీ ఐదో వార్షికోత్సవాన్నిపురష్కరించుకొని రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని విభజించాలన్న పాకిస్థాన్ లక్ష్యాన్ని మూడేళ్ళలోనే బీజేపీ సాకారం చేసిందని ఆయన ఆరోపించారు .హిందువులను ,ముస్లింలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టేందుకు బీజేపే పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు .డెబ్బై ఏళ్ళలో పాకిస్థాన్ ,ఐఎస్ఐ చేయలేకపోయిన పనిని బీజేపీ చేసిందని …
Read More »