కశ్మీర్లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్పాయి. జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. అంతేకాదు మొబైల్, …
Read More »సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతివ్వాలి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడా.. సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా.. అవును ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడంటున్నారు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి,ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర. ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడని “ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది నీటికోసమే. దానికి సమాధానానికి పునాది కాళేశ్వరం ప్రాజెక్టే …
Read More »2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు . కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో …
Read More »