వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. …
Read More »న్యాయస్థానాలపై గౌరవంతో ఎంతో కష్టమైనా కోర్టుకు హాజరైన జగన్.. చంద్రబాబులా స్టేలు తెచ్చుకోలేదు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న కేసుల విచారణ నేపధ్యంలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ వస్తున్నారు. ఎంతో కష్టతరంగా పాదయాత్ర చేసేటపుడు కూడా జగన్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే …
Read More »నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి …
Read More »లోకేశ్ పాదయాత్ర చేస్తున్నపుడు తెలుగు తమ్ముళ్లు చేసిన పని తెలిస్తే నవ్వుకోవాల్సిందే
తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ విశాఖనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు.. …
Read More »ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఏపీ సీఎం జగన్..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేసిత్తు మాట్లాడారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర జేజేలు పలుకుతోంది అన్నారు.200 పడకల కిడ్నీ రీసెర్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తూ రూ.50 కోట్లు కేటాయించడం దశాబ్ధాల సమస్య పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చెప్పుకొచ్చారు. ఇకపై ఉత్తుత్తి ఊరడింపులకు …
Read More »వైసీపీ శ్రేణులు అక్కర్లేదు.. ఒక్కసారి సెక్యూరిటీ లేకుండా వెళ్లండి ప్రజలే చూసుకుంటారు
వైసీపీ నేతలకు దమ్ముంటే తనపై దాడిచేయాలని ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. తాను సవాల్ విసురుతున్నానని, తనను ఏంచేస్తారో చేయండన్నారు. తమను అణచివేయాలని చూస్తారా? అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. వైసీపీ అధికారం చేపట్టాక వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. 23మందిపై సోషల్ మీడియా కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘మీకు ధైర్యముంటే నాపై దాడి చేయండని ఆగ్రహంతో ఊగిపోయారు. మేం …
Read More »లోకేశ్, చంద్రబాబు, ఆది నారాయణే చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. వివేకా హత్య
పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు …
Read More »గదిలో వేసి చావగొడతానంటూ బెదిరింపులు.. ప్రత్యేక బృందాలతో వెతికినా దొరకని వైనం..
ఏపీ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన గ్రామ వలంటీర్ల నియామకం విషయంలో కూన, తన అనుచరులతో తమపై దౌర్జన్యం చేశారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్తో పాటు ఆయన అనుచరపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్విత్ 149 కింద సరుబుజ్జిలి ఎస్ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. …
Read More »కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలకు డబ్బు పంపిన చంద్రబాబు.. చిదంబరం శివకుమార్ లతో ఆర్ధిక లావాదేవీలు
మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివకుమార్ ను అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్ను పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారం డీకే స్టేట్మెంట్ను …
Read More »అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగిందో చూసావా.. అరెస్ట్ భయంతోనే పారిపోయావ్ లేకుంటే మ్యానేజ్ చేసేవాడివి
అధికారం ఉందని విర్రవీగితే ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా మారతాయో టీడీపీ నేతలకు అందులోనూ చింతమనేని వంటివారికి బాగా అర్ధమవుతోంది. అత్యంత వివాదాస్పద పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొద్దిరోజులుగా కనిపించడం లేదట.. గత శుక్రవారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. కారణం చింతమనేని ప్రభాకర్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే చింతమనేని పట్టుకునేందుకు …
Read More »