ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ …
Read More »వారు ఎవరో తెలుసా..?
ఓ అడుగు ఉత్తరాంధ్ర కష్టాలను తీర్చనుంది. మరో అడుగు భూకబ్జా దారులపై ఉక్కు పిడుగు కానుంది. ఓ అడుగు విభజన హామీల సాధనకు అంకురార్పన చేయనుంది. ఓ అడుగు ఆది వాసీలు, మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వనుంది. ఎన్నో ఆశలు, ఆశయాలు, తమ కలల మధ్య తమ అభిమాన నేత వైఎస్ జగన్కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించారు. ఆహ్వానించారు. విశాఖలోని 13 జిల్లాల్లో …
Read More »జగన్ను కలిసిన ఈ పెద్దాయన ఎవరో తెలుసా..?
ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More »పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …
Read More »ఈ దెబ్బతో వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వరైనా వణికి పోవాల్సిందే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత కష్టమా..? చంద్రబాబైనా.. పవనైనా.. వారిని నడిపించే మోడీఅయినా వైఎస్ జగన్తో రాజకీయం చేయాలంటే అంత సులభం కాదా..? ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జగన్ను ఎదుర్కోవడం ఎవరివల్లా కాదా..? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే..! ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే మరీ. వైఎస్ …
Read More »చంద్రబాబు అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే రూ.500 కోట్ల భారీ కుంభకోణం.. ఆధారాలతో సహా వెలుగులోకి..!
పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా …
Read More »గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!
గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »చంద్రబాబు అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభకోణం.. ఆధారాలతో సహా వెలుగులోకి..!
పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా …
Read More »ఆముగ్గురి డైరక్షన్ లో గూండాలు విజయవాడ, దెందులూరు నుంచి పెట్రోల్ క్యాన్లతో వచ్చి…!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, …
Read More »ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …
Read More »