ఆనం కొడుకు సీఎం చంద్రబాబుకు ఏమని షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో చంద్రబాబు రియాక్షన్ ఏమిటి..? అసలు ఆనం కొడుకు, చంద్రబాబు మధ్య ఏం జరిగింది..? ఈ ప్రభావం నెల్లూరు జిల్లా టీడీపీపై పడనుందా..? ఇటీవల కాలంలో జగన్తో ఆనం రామ నారాయణరెడ్డి భేటీ నిజమేనా..? ఇలా అనేక ప్రశ్నలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై ఆనం కుటుంబం స్పందించింది. కాగా, మంగళవారం నాడు నెల్లూరు నగరం 12వ …
Read More »సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్నవిశేష ప్రజాదారణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ తన చేతుల మీదుగా మై డియర్ మార్తాండమ్ సినిమా టీజర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా …
Read More »మా నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయనీయం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »సీఎం చంద్రబాబుపై.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాజమహేంద్రవరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ షర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ కుట్రలో భాగంగానే వైసీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అలా, వైసీపీపై చేస్తున్న పసలేని ఆరోపణలను …
Read More »జగన్ అనే వ్యక్తి.. అధికారంలోకి వస్తే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More »చంద్రబాబుకు మరో సారి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే దోచుకుంటాడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరమని వైసీపీ నేత విజయ్చందర్ అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరిని వైఎస్ …
Read More »వైసీపీలోకి దాసరి కుటుంబం.. డేట్ ఫిక్స్.!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …
Read More »పాదయాత్ర చేస్తున్న జగన్ కోసం ఎవ్వరూ ఊహించని విధంగా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజల మంచి కోసం పరితపించే వ్యక్తని, పేదల సంక్షేమం కోసం పాటుపడే గుణమని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే పట్టుదల వైఎస్ జగన్ను వేల కిలోమీటర్లు నడిచేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే …
Read More »ఒక్కో ఓటుకు చంద్రబాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అతను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి తగిన విధంగా శిక్ష వేయాలని ఏపీ ప్రజలను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి నర్సింహులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …
Read More »చంద్రబాబు గురించి.. ఈ విషయాలు తెలుసా..?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాదన ఏం చేస్తున్నాడో..? తెలిస్తే కళ్లు చెమర్చుతాయి. నిరాడంబరంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, పేదల కోసమే బతకాల్సిన ముఖ్యమంత్రి అక్రమంగా లక్షల కోట్ల రూపాయల సంపదను వెనకేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం బతకాలి.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లక్షల కోట్ల ధనాన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ …
Read More »