రంగస్థలం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) రంగస్థలం గ్రామ సర్పంచ్గా 30 ఏళ్లుగా కొనసాగుతుంటాడు. సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారీ.. తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని.. అలాగే, రంగస్థలం గ్రామంలో తనకు ఎదురు తిరిగిన వారిపై ఫణీంద్ర భూపతి తన మనుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివరకు సర్పంచ్గా ఏకగ్రీవమవుతుంటాడు. అయితే, ఒకానొక సమయంలో తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిపై …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో నడిచిన బుల్లితెర నటుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై, అలాగే, చంద్రబాబు సర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు హారతులు పడుతున్నారు. అంతేకాకుండా, …
Read More »జగన్ పాదయాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వాన, ఎండ, చలిని …
Read More »సీఎం చందరబాబు.. గాడ్ సే కంటే ప్రమాదం..!
గాడ్ సే కంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైన వాడు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, అధికారంలో ఉండగానే టీడీపీ జెండాను లాక్కొన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »కేంద్రమంత్రి సాక్షిగా.. చంద్రబాబు రూ.20 కోట్ల అవినీతి బట్టబయలు..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి పర్యటనలో ఆధారాలతో సహా బయటపడింది. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పేరుతో పరోక్షంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే, ఇటీవల కాలంలో నిర్మాణ వస్తువుల వ్యవయాలు పెరిగాయంటూ ఒక నివేదిక, భూ సేకరణ స్థలం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మరో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు …
Read More »మద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు..!
ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. …
Read More »రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి.. ఇద్దరు టీడీపీ కీలకనేతలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More »రూ.57,940 కోట్ల అంచనాలు ఆమోదం కష్టమే..!
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసిన అలీ..!
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ కలిసింది. అయితే, ఒక్క ప్రమాదం బాధితుడి జాతకాన్నే కాదు.. కుటుంబ తలరాతనే మార్చేస్తుంది. ప్రమాదంలో గాయపడి జీవితాంతం వికలాంగుడిగా ఉండేటటువంటి వారి పరిస్థితి గురించి ఇక …
Read More »