Home / Tag Archives: Chandrababu (page 200)

Tag Archives: Chandrababu

ప‌చ్చ‌బ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్ర‌శ్న‌లు..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత నాలుగేళ్ల‌పాటు బీజేపీతో క‌లిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివ‌ర‌కు బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో వైసీపీపై బుర‌ద‌జ‌ల్లేందుకు టీడీపీ …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 192వ రోజు తూర్పు గోడావ‌రి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాద‌యాద్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

ఏపీకి ప‌ట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించిక‌పోయినా స‌రే, నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏ వ‌ర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్ట‌కుండా అభివృద్ధి చేసిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నాయ‌కుడికి, ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించ‌కుండా కుట్ర‌లు ప‌న్నుతుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న‌ష్టం జ‌రుగుతుంటే.. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా డ‌యాఫ్రం వాల్ గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. అస‌లు సాంకేతిక‌త‌పై ఏమీ అవ‌గాహ‌న లేని వ్య‌క్తి సీఎం సీటు గురించి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డినా.. వృధా …

Read More »

వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌ను క‌లిసిన …

Read More »

జ‌గ‌న్‌కు ఏమైంది..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎంపీ ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుంతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ కు వారి స‌మ‌స్య‌లు చెప్పుకుని విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ …

Read More »

చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ నుంచి జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను వైఎస్ఆర్ క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో …

Read More »

ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్ర‌బాబు ర‌హ‌స్య స‌ర్వే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో పార్టీల అధినేత‌లు 2019 గెలుపు గుర్రాల‌ను నిర్ణ‌యించే ప‌నిలో ముమ్మ‌రంగా ఉన్నారు. అందులో భాగంగా స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ్వ‌రికైతే ఎక్కువ‌గా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేత‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రీ తారుణంగా ఉందంటున్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat