వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 173వ రోజు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోకవర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభమైంది. జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు …
Read More »2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!!
2019లో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం చంద్రబాబే 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడదారులు పట్టడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లేనన్నారు. ఇలా అయితే, జగన్ …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలు తెలుసుకుంటూ.. వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఏపీ భవిష్యత్ తరాల నేతగా మరింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిదర్శనం ప్రజా సంకల్ప యాత్రనే. అయితే ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …
Read More »చంద్రబాబు, రేవంత్రెడ్డిల భాగోతాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్రెడ్డిల తెరచాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ భవన్లో ఇటీల జరిగిన టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవలు …
Read More »ఆ ఫాల్తుగానితో పార్టీ నాశనం..!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఒకింత గ్యాప్ తర్వాత పెదవి విప్పారు. ఈ సందర్భంగా అనేక సంచలన విషయాలను పంచుకున్నారు. బాబు తనను అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు కోసం దెబ్బలు తిన్నానని, ఆయన్ను నమ్మానని పేర్కొంటూ అలాంటి తనకు 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “నేనెమన్న అల్తూ పాల్తూ గాన్న?రేవంత్ రెడ్డి కి అడ్డంగా మాట్లాడినదుకే …
Read More »ఎమ్మెల్యే అనీల్కు తప్పిన ప్రాణగండాలు..!!
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల ఓ సోసల్ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాలయ్య, అమ్మ పేరు శైలజ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా పరిధిలోగల అంబాపురం అనే గ్రామానికి తన తండ్రి సర్పంచ్గా చేశారని చెప్పారు. తనకు ఒక్క సంవత్సరం ఉన్నప్పుడే తన తన అన్న …
Read More »మోడీని చూసి.. చంద్రబాబుకు మెచ్చెమటలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీని చూస్తే ముచ్చెటలు పడుతున్నాయా..? ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఏపీలో ఒక మాట.. ఏపీ దాటాక మరో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న క్రమంలో ప్రధాని మోడీపై విమర్శలు చేయడం లేదా..? బీజేపీతో బహిరంగంగా దెగదెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహబంధం …
Read More »ఏపీకి అన్యాయం చేసిన వారికే చంద్రబాబు మద్దతు..!!
రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కర్ణాటక నేతలతో దోస్తీ కట్టేశారు. కర్ణాటక నేతలతో ఆయనకు దోస్తీ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఆయనతో దోస్తీ ఉండగానే కర్ణాటక నేతలతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన సంగతి చంద్రబాబుకు గుర్తు లేకపోయినా తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. గతంలో కన్నడ నేత దేవగౌడను తానే ప్రధాన మంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు …
Read More »వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి …
Read More »స్పీకర్ కోడెలను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్గా ఎన్నికయ్యారు. …
Read More »