నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. చంద్రబాబుపై బురదజల్లేందుకు యత్నిస్తే.. …
Read More »వైఎస్ఆర్పై చంద్రబాబు వ్యాఖ్యల గుట్టును.. రట్టు చేసిన ఉండవల్లి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే “చంద్రబాబు, లోకేష్” జైలుకే! పక్కా సాక్ష్యలు ఇదిగో
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, …
Read More »చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత …
Read More »అసెంబ్లీకి వచ్చే దమ్ము లేనోడు..!! సీఎం అవుతాడా..??
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హేళన చేశారని, కానీ, అదే పట్టిసీమతో సీఎం చంద్రబాబు లక్షల …
Read More »వెలుగులోకి టీడీపీ హత్యలు..!!
టీడీపీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ. అయితే, గత సాధారణ ఎన్నికల్లో అమలు కాని హామీలని తెలిసినా.. వెన్నుపోటు రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబు కుట్రపూరితంగా ప్రజలను వంచించి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని యావత్ ప్రపంచం కోడై కూసిన విషయం తెలిసిందే. టీడీపీ అలా అధికారం చేపట్టిందో..! లేదో..! అప్పట్నుంచి.. ఇప్పటి వరకు తమకు ఎదురొచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు …
Read More »చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు..ఢిల్లీలో విజయసాయి రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని …
Read More »ఏపీ అధికార పార్టీ నేతలపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ అధికార పార్టీ నేతలపై ప్రముఖ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అవును, ప్రముఖులు, రాజకీయ నేతలు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ హీరోయిన్లను వాడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న నిర్మాతలంతా నిజమైన వారు కాదని, వారు రాజకీయ నాయకుల బినామీలని చెప్పింది. రాజకీయ నాయకులకు బినామీలుగా ఉంటూ సినిమాలు నిర్మించే వ్యక్తులు టాలీవుడ్లో కోకొల్లలుగా ఉన్నారని, వారంతా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి …
Read More »చంద్రబాబు అవినీతిని తేల్చేసిన కాగ్..!!
CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఈ పేరు చెబితే అవినీతి అధికారులతోపాటు, పాలకులకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అధికారుల అవినీతిని, పాలకుల అవినీతిని ఆధారాలతో సహా ఎత్తి చూపడమే కాగ్ విధి విధానాలు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఖాతాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లను ఆధారాలతో సహా రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది. see also : 2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!! తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి …
Read More »ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు గుడ్ న్యూస్. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం అంటూ అటు సీనియర్ రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులతోపాటు ప్రజల్లో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ సీబీఐ రిటైర్డ్ ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు శుభవార్తే అని చెప్పుకోవాలి. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్పై …
Read More »