Home / Tag Archives: Chandrababu (page 235)

Tag Archives: Chandrababu

చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌తోపాటు పార్టీ నేత‌లు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జ‌గ‌న్ అంత హ్యాప్పీగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంత‌ర్జాతీయ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. దాంతో ప‌చ్చ మీడియా వైఎస్ జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విష ప్ర‌చారం చేసింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే వైఎస్ జ‌గ‌న్‌కు ప్ల‌స్‌గా మారింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : ద‌ర్జా …

Read More »

2019లో హిస్టరీ రిపీట్స్‌..!! ”ఇది ఫిక్స్‌”

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్ర‌కాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేవీపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వ‌ల్ల సాధ్య‌మయ్యేది ఏమీ లేద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు స్ప‌ష్టం చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేవీపీ రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ.. .. జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశాడని పేర్కొన్నారు. కేవ‌లం జేఎఫ్‌సీ ఏర్పాటు …

Read More »

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు త‌ప్ప‌దా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య ..తాను అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, న‌న్ను ఏపీ సీఎం …

Read More »

ఏపీ స‌చివాల‌యం సాక్షిగా మ‌రో అన్న‌దాత‌పై దాడి..!!

రైతుపై మ‌రోసారి దౌర్జ‌న్యం జ‌రిగింది. వెల‌గ‌పూడికి చెందిన గ‌ద్దె మీరా ప్ర‌సాద్ అనే రైతు త‌న పొలంలో ర‌హ‌దారి నిర్మాణం జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని అడ్డుకున్నందుకు పోలీసులు అత‌న్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాక‌ర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంత‌రం బ‌ల‌వంతంగా అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రైతు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో పోలీసులు వెళ్లిపోయారు. త‌న‌కు అన్యాయం చేస్తే పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని రైతు మీరా …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభంకార్డు..!!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అటు పొలిటిక‌ల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిపోయిన‌ట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? …

Read More »

మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే

ఔను. తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాల‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ స‌ద‌రు నాయ‌కుడిపై చ‌ర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్ర‌బాబు జంకుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేస్తే..త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందో అని వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ బాబును ఆ స్థాయిలో వ‌ణికిస్తున్న నాయ‌కుడు ఎవ‌రంటే..టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం … see also …

Read More »

టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నాయ‌కులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో డీలా పడిపోయిన‌ అనేకమంది సీనియ‌ర్ నేత‌లు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌  ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్ర‌ముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్ర‌త్యేక హోదాపై నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా …

Read More »

ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat