ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …
Read More »నువ్వు మంత్రి కావడం మా ఖర్మ.. లోకేష్ పై విరుచుకు పడిన పోసాని..!
ఏపీ సర్కార్ ప్రకటించి నంది అవార్డుల రగడ చిలికి చిలికి గాలి వానలి మారుతోంది. 2014,15,16 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులు ప్రకటించడం.. ఇందులో కొంతమందికి అవార్డులు రావడంపై మరికొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్రబాబుతో పాటు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్రమే …
Read More »జగన్ పాదయాత్ర దెబ్బకి.. అడ్డంగా దొరికిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవానికి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే జగన్ ప్రారంభించిన పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడం.. రోజు రోజుకూ వేల సంఖ్యలో జనం తరలి రావడం.. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు పాలనను ఎండగట్టడంతో టీడీపీ బ్యాచ్ మింగలేక కక్కలేక ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి .. జగన్ మీద …
Read More »మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …
Read More »భూమా అఖిలప్రియకు చంద్రబాబు షాక్.. మంత్రి పదవికి రాజీనామా..?
ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి షాక్. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వర్గాలు తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కారకులైన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో మంత్రి అఖిలప్రియతోపాటు ఓ కీలక శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది …
Read More »రాజకీయ వర్గాల్లో కలకలం.. చంద్రబాబుకు పంచ ప్రశ్నలు..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ నటుడు శివాజీ వేసిన ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందు పర్చిన అంశాలను.. అధికారంలోకి వచ్చాక టీడీపీ సర్కార్ పూర్తిగా విశ్మరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాలన్నిటి పై వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ నటుడు శివాజి చంద్రబాబు గారికి వేసిన ఐదు ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »మంత్రి అఖిల ప్రియా.. ఇదేం పని?
చంద్రబాబు సర్కార్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికంతటికీ కారణం ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరో వైపు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తీరేనంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల వైఫల్య నిర్ణయాలతో ప్రభుత్వాధికారులు తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో వరుస ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు కేబినేట్లో వివాదాలకు కేరాఫ్ …
Read More »చంద్రబాబు సెవెంత్ సెన్స్కి.. అసలు తట్టనేలేదట..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో రచ్చ లేపిన నంది అవార్డ్స్ రగడ పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …
Read More »”చంద్రబాబుది.. హత్యల ప్రభుత్వమే”!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »చంద్రబాబుకు బంపర్ షాక్.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియర్ నేత..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ …
Read More »