చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »శాసనమండలిలో చంద్రబాబు, యనమల కుట్రలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో …
Read More »సంచలనం…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు…!
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »వారెవ్వా..ఒకే ఒక్క లాజిక్తో చంద్రబాబు, లోకేష్లను ఉతికిఆరేసిన కొడాలి నాని..!
వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో …
Read More »చంద్రబాబు, పవన్కల్యాణ్లను చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎంపీ..!
ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. …
Read More »మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More »బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్లు నానాయాగీ చేశారు. అమ్మభాషను చంపేస్తున్నారంటూ…బాబు, లోకేష్తో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే తెలుగు భాషకు అన్యాయం జరుగబోతుంది అంటూ..పచ్చకథనాలు వండివార్చాయి. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి …
Read More »బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !
బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …
Read More »కౌన్సిల్లో సంబరాల వేళ… బాబుకు షాక్.. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు..!
ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …
Read More »