రాజధాని రాజకీయంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కుంటూ బిజీబిజీగా జిల్లాలు పర్యటిస్తున్న వేళ.. కడప జిల్లాలో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీఎం జగన్ దెబ్బకు కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ కీలక నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో …
Read More »చంద్రబాబు, లోకేష్, పవన్లను కలిపి చితక్కొట్టిన వైసీపీ ఎంపీ ..!
టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం …
Read More »చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..
పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ …
Read More »అమరావతి రాజకీయం…చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య…!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …
Read More »ఎన్టీఆర్ వర్థంతి నాడు బాబు, భువనేశ్వరీలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ కూడా పాల్గొంటూ రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అమరావతి జేఏసీ కోసం భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..ఇవ్వాల్సింది గాజులు కాదని..మీ భర్త చంద్రబాబు రైతుల …
Read More »చంద్రబాబు అను”కుల”మీడియా కుట్రలను బయటపెట్టిన మంత్రి బొత్స..!
ఏపీలో జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 5, 6 గ్రామాల్లో జరుగుతున్న ఆందోళలను బాబుగారి అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నంతగా చూపిస్తున్నాయి. అమరావతికి అను”కుల” కథనాలతో పాటు, ప్రభుత్వంపై రోజూ అసత్యకథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా …
Read More »పండుగ పూట పవనేంటీ చంద్రబాబుకు ఇంత షాక్ ఇచ్చాడు…!
కనుమ పండుగ రోజు ఏ పని మొదలుపెట్టరు..అసలు ఈ రోజు ఎలాంటి పని చేయరు..అలాంటి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బీజేపీ నేతలతో చర్చలకు వెళ్లారు. ఒకపక్క పవన్ పార్టనర్ చంద్రబాబేమో పండుగ పూట పస్తులుంటూ అమరావతి రాజధాని కోసం నానా తిప్పలు పడుతున్నారు. నెలరోజులుగా బాబుగారు రోడ్డుమీద కూర్చున్నా..జోలెపట్టుకుని అడుక్కున్నా…మహిళల గాజులు, ఉంగరాలు, కాళ్లపట్టీలు వసూలు చేసినా..అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార, …
Read More »చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్…!
టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా …
Read More »అడ్డంగా దొరికిపోయిన జనసేన వీరమహిళలు..వీడియో వైరల్ !
ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …
Read More »యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …
Read More »