చంద్రబాబు అమరావతి రాజధాని యదావిదిగా ఉండాలంటూ ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధాని కి మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధాని కి స్వాగతం తెలిపారు. గంటా శ్రీనివాసరావు, గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు లతో పాటు ఎంపీగా పోటీచేసి ఓడిన భరత్ తదితరులు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. భరత్ …
Read More »జగన్ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము…టీడీపీ మాజీ ఎమ్మెల్యే !
విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు తెలిపారు. విశాఖ ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు.
Read More »మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు..అంటున్న లోకేష్..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని …
Read More »ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించిన వేణుంబాక..!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు …
Read More »మరో 25 సంవత్సరాలు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి..!
ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత …
Read More »విశాఖపట్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!
విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …
Read More »సుజనా ఇక కాస్కో ఏ క్షణంలోనైనా నీకు ముప్పు తప్పదు..!
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. ఆయన లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోంశాఖకు పంపింది. ఈ క్రమంలో హోంశాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. ఇక సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. …
Read More »బ్రేకింగ్.. ఆ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేళ..విశాఖకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటనపై తమ వైఖరికి తెలియజేసేందుకు విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ …
Read More »మా ఎమ్మెల్యే చంద్రబాబు కనపడడం లేదు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుప్పం ప్రజలు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయిలో 6 వ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులు పట్టించుకోకపోయినా…సీఎం స్థాయి వ్యక్తి కావడంతో ప్రజలు ఆయనపై అభిమానంతో ఓటేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఒక వర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను చంద్రబాబు రెచ్చగొడుతూ ఆందోళన చేయిస్తుంటే..పవన్ కల్యాణ్ వారికి మద్దతు పలుకుతూ వివాదాన్ని మరింత రగిలిస్తున్నాడు. మూడు రాజధానులపై ఒక్క అమరావతి ప్రాంతం మినహా మిగతా రాష్ట్రమంతా మద్దతు పలుకుతుందని తెలిసినా…బాబు, …
Read More »