వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. లోకేష్ ఎలాంటి మాటలు మాట్లాడిన చివరికి ఏదోక రూపంలో అడ్డంగా దొరికిపోతాడు. అంతేకాకుండా పార్టీ పరువు మొత్తం పోయేలా చేస్తాడు. అతడికి అంత పెద్ద హోదా ఉందో లేదో అనేది ఆలోచించకుండా చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “చరిత్ర సృష్టించేందుకే …
Read More »అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…!
ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …
Read More »పోలవరంలో టీడీపీ చేసిన అవినీతి బయటపెట్టిన మంత్రి అనిల్..!
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది …
Read More »కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త…ప్రభుత్వం బంపర్ ఆఫర్ !
గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …
Read More »నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …
Read More »చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్…ఆ కేసులో నోటీసులు జారీ చేసిన హైకోర్ట్..!
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవకధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రం ధరకు కొట్టేసాడు. ఇప్పుడు ఆ అక్రమ వ్యవహారమే చంద్రబాబు మెడకు బిగుసుకుంటుంది. వివరాల్లోకి …
Read More »బ్రేకింగ్..మెడాల్ మెడికల్ స్కామ్లో లోకేష్కు మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు..?
చంద్రబాబు హయాంలో వైద్యారోగ్య శాఖలో జరిగిన వందల కోట్ల అవీనితి బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు రక్తపరీక్షలు చేసే కాంట్రాక్టును మెడాల్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టాడు. బాబు, లోకేష్ల అండ చూసుకుని మెడాల్ సంస్థ చెలరేగిపోయింది. అపోలో ఆసుపత్రిలో 50 రూపాయలకు చేసే రక్తపరీక్షకు ఏకంగా 230 రూపాయలు బిల్లు ప్రభుత్వం నుంచి కొట్టేసింది. అలాగే 75 రూపాయలకు చేసే హెచ్ఐవీ టెస్ట్కు కూడా …
Read More »యజమాని కోసం ఇప్పటికీ పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణపై విరుచుకుపడ్డాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుతో కుమ్మక్కయ్యి ఎన్నో వ్యవహారాలు నడిపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని …
Read More »జగన్ విషయంలో భయపడిన ఎల్లో మీడియా.. కనీసం కిమ్మనడం లేదు!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చేసినట్టుగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు అనుకూల మీడియా, మేధావి వర్గం అందరూ ఇపుడు గప్చుప్ అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడితే ఎలాంటి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు వస్తాయోనని వారంతా భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఏ విషయంలో లేనివిధంగా ఇప్పుడు వారంతా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టేందుకు …
Read More »