ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ …
Read More »పోలీసుల అంతు చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధపడతారంటూ చంద్రబాబు వార్నింగ్
పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన …
Read More »డబ్బులు వెదజల్లినా బాబు పర్యటనకు జనాలు కరువయ్యారట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా వారికి ఊహించని షాక్ తలిగింది. పాపం బాబుగారి పర్యటనకు జనాలు రాలేదట. ఎందుకొస్తారు జిల్లా మొత్తం మీద టీడీపీ గెలిచిన సీట్లే 4 ఇంకెలా వస్తారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి …
Read More »గ్రామ సచివాలయాలకు ఈ రంగులు ఎందుకు వేసారాని అడిగితే ఇలా చెప్పండి
వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తోంది.. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తుంది.. అసలు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు తేడా లేదు అని ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అని చెప్పి ప్రశ్నిస్తోంది. సచివాలయం అన్నిటికీ వైఎస్ఆర్సిపీ రంగులు వేస్తుండడం పట్ల విమర్శలు గుపిస్తుంది. అయితే దీనికి వైసీపీ సరైన సమాధానం ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని …
Read More »తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగుతో 70 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అందత్వ రహిత రాష్ట్రంగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులని, వారు కంటి చూపుకు దూరం కాకుండా ముందుగా పాటశాల …
Read More »జగన్ ది లెజెండ్..మరో హామీ అమలుకు ముందడుగు !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని …
Read More »నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన..!
టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో విడివిడిగామాట్లాడి అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లలో కేవలం 4సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది చూడాలి.ఈ విశాఖ జిల్లాలో పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో …
Read More »జనసేన, టీడీపీల మధ్య సంబంధం బయటపడింది..ఇవిగో సాక్షాలు..?
జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …
Read More »రీ ఎంట్రీలు వైసీపీకి లాభమా..? నష్టమా..?
ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …
Read More »వైసీపీలో జూపూడి చేరికను తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు
జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. జగన్ రాజకీయ అరంగేట్రం జూపూడి పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జూపూడి వైఎస్సార్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. అనంతరం జగన్ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు జూపూడి జగన్ వెంట నడిచి వైసీపీ ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఏ పొలిటికల్ డిబేట్ జరిగిన వైసీపీ తరఫున జూపూడి కచ్చితంగా ఉండాల్సిందే. …
Read More »