తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …
Read More »బీజేపీ పార్టీ సీనియర్ నేతతో కల్సి కోదండరాం సరికొత్త పార్టీ ..?
తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం త్వరలో సరికొత్త రాజకీయ పెట్టనున్నారా ..?.ఇటివల అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి ప్రకాష్ ఆరోపించినట్లుగా కోదండరాం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమీషన్ దగ్గర పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారా ..?.అంటే అవును అనే అంటున్నాయి రాష్ట్ర పొలిటికల్ వర్గాలు . అసలు విషయానికి తెలంగాణ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్ధన్ …
Read More »పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారో చెప్పిన ఉమా మాధవరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..
కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే …
Read More »టీ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఈ రోజు గురువారం తన తనయుడితో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు . తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన వారిలో ఒకరైన ముఖేష్ గౌడ్ …
Read More »అన్ని వర్గాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి …
Read More »