Home / Tag Archives: cm (page 80)

Tag Archives: cm

ఆస్ట్రేలియాలో ఘనంగా శ్రీమతి కవిత జన్మదిన వేడుకలు.!

గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత గారి దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన …

Read More »

గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …

Read More »

జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పలు వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి …

Read More »

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …

Read More »

wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున  ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …

Read More »

ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసల జోరు మొదలైన సంగతి తెల్సిందే. అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహదేవపూర్ నుండి వంద  మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే   పుట్ట మధు  యువకులకు …

Read More »

ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

వ్యవస్థ‌ను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న మాట‌ల చాణుక్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌లు హ‌క్కుగా భావించే ప్ర‌త్యేక హోదాపైనా చూపించారు. త‌న‌మీద ఉన్న ఓటుకు నోటు కేసు స‌హా అన్ని కేసుల‌ను కొట్టివేయించుకునేందుక ప్ర‌త్యేక హోదా …

Read More »

పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్ర‌బాబును నిర్దోషిగా ప్ర‌క‌టించింది..!!

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింద‌ని ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో రాజీప‌డ్డార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. అస‌లు చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!

తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో  కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్   మరియు మండల ప్రజాపరిషత్  పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat