Home / Tag Archives: cmkcr (page 50)

Tag Archives: cmkcr

లక్ష్మి పూర్ లో MLA సంజయ్ కుమార్ పర్యటన

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బుర్ర గంగాధర్ గారి కూతురు వేద శ్రీ(4) డెంగ్యూ జ్వరం తో మరణించగా వారి కుటుంబ సభ్యులనుపరామర్శించి,టీఆరెఎస్ కార్యకర్త నక్క తిరుపతి తండ్రి నక్క లాచ్చయ్య గుండె పోటు తో మరణించగా,పుదరి వినోద్ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,మండల రైతు …

Read More »

CM KCR అంద‌రి బంధువు

సిఎం కెసిఆర్ అంద‌రి బంధువు… సబ్బండ వ‌ర్గాల‌కు సాయంగా ఉన్నారు. అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్ర‌జ‌లు, ప్రాంతాల‌కు అతీతంగా అంద‌రి కోసం సిఎం ప‌ని చేస్తున్నారు. సిఎం కెసిఆర్ గారు చెప్పిన‌ట్లు త్వ‌ర‌లోనే గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప‌థ‌కం అమ‌లు అవుతుంది. సిఎం కెసిఆర్ మాట త‌ప్ప‌రు. మ‌డ‌మ తిప్ప‌రు. ఆయ‌న మాట అంటే మాటే. క‌చ్చితంగా చేస్తారు. ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలి. ఆయ‌న …

Read More »

దళిత బంధు కోసం రూ.600 కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం రూ.600 కోట్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల …

Read More »

ఈ నెల 25న హర్యానాకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్   ఈ నెల 25 న హర్యానా కు వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ గారు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బిహార్ వెళ్లిన ముఖ్యమంత్రి.. ఈ నెల 25 న హర్యానాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవిలాల్ జయంతి ఉత్సవాలకు కేసిఆర్ గారు హాజరుకాబోతున్నారు. ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్, మమతా బెనర్జీతో పాటు కీలక నేతలతో …

Read More »

‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ఎంపీ రంజిత్‌రెడ్డి వినూత్న కార్యక్రమం

ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ఎంపీ రంజిత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ క్లినిక్‌ (ప్రత్యేక బస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్‌ క్లినిక్‌ను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ మొబైల్‌ క్లినిక్‌ నియోజకర్గంలోని ప్రతి గ్రామానికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు బీపీ, మధుమేహం, నోటి, …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో త్వరలోనే 300 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి అక్టోబర్‌లో వేతనంతోపాటు ఒక డీఏను ఇవ్వబోతున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకొన్నట్టు బాజిరెడ్డి చెప్పారు. ఈ మేరకు బాజిరెడ్డి గోవర్ధన్‌ నిన్న సోమవారం మీడియాకిచ్చిన ఓ ప్రకటనలో …

Read More »

స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నిన్న ఆదివారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశభక్తి గీతాలు, ఆధునిక గేయాలు హోరెత్తించాయి. పదిమంది స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు …

Read More »

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి రాకతో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దసరా పండగ ముందుగా తలపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డులను అదేవిధంగా పేదంటి ఆడబిడ్డల పెళ్ళికానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న కల్యాణలక్ష్మి, షాదీ …

Read More »

అభివృద్ధి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనే శ్రీరామరక్ష అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ మూల వెంకటరెడ్డి, నాయకులు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి, గార్లు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లయ్య …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి పూర్తి ప్రసంగం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం…యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat