దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది. గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది. కాగా, గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో …
Read More »వామ్మో.. చైనాలో మరోసారి లాక్డౌన్..!
చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …
Read More »గుడ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గింపు
దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్ ధర ప్రైవేట్ హాస్పటల్స్లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో …
Read More »18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ప్రికాషన్ డోస్..
మనదేశంలోకి కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్ 10 ఈ ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుని …
Read More »కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా అనుమతివ్వండి
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం సంస్థ భారత డ్రగ్ నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నది. తమ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది. తమ వద్ద కావాల్సినన్ని టీకాలు నిలువ ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దడ …
Read More »కొవిషీల్డ్ పై గుడ్ న్యూస్
భారత్లో కొవిషీల్డ్గా వ్యవహరించే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్తో వైరస్ నుంచి జీవితకాలం పూర్తి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ను నిరోధించే యాంటీబాడీలను తగినంత అభివృద్ధి చేయడంతో పాటు నూతన వేరియంట్లను సైతం వెంటాడి చంపేలా శరీరంలో శిక్షణా శిబిరాలను సృష్టిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. యాంటీబాడీలు అంతరించినా కీలక టీసెల్స్ను శరీరం తయారుచేస్తుందని, ఇది జీవితకాలం సాగుతుందని జర్నల్ నేచర్లో ప్రచురితమైన కధనంలో ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు …
Read More »