ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ …
Read More »అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?
మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రాబోతుంది.మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా టైటిల్ మేమే కొట్టాలి అనే పట్టుదల స్ఫూర్తి ఉంటుంది.అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ పరంగా చాలా కష్టపడుతున్నారు.ఇక ఇంగ్లాండ్,పాకిస్తాన్,వెస్టిండీస్,బంగ్లాదేశ్ అయితే సిరీస్ అడుతున్నారు కాబట్టే అది కూడా మంచికే అని చెప్పాలి.ఇంగ్లాండ్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తే మాత్రం ప్రపంచకప్ ఈ ఈసారి ఇంగ్లాండ్ దే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే..ఒక పక్క …
Read More »ధోనీ సంచలన వ్యాఖ్యలు
2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »ధోనీ పోరపాటు చేసిండా..?
ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …
Read More »ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో
నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …
Read More »సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..
ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »ధోనికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రీతీ జింటా..!
ఐపీఎల్ ప్రతీ జట్టుకు ఓనర్ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఓనర్స్ లో కొంతమంది సెలబ్రేటీస్ కూడా ఉన్నారు అందులో ఒక అందాల ముందుగుమ్మ కూడా ఉంది.ఆమె ఎవరో కాదు..ప్రీతీ జింటా. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని.తన అందం మరియు నటనతో తాను నటించిన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తుంది.అయితే తన జట్టు …
Read More »ఐపీఎల్ లో ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలుపెవరిది?
ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …
Read More »వన్డే ప్రపంచకప్కు భారత జట్టు సభ్యులు వీరే..!
యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వరల్డ్కప్కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లండ్లో జరిగే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ముంబైలో సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది జట్టు వివరాలను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ …
Read More »నా ఇంటిని నేనే ఆవిష్కరిస్తే ఏముంటుంది..కెప్టెన్ కూల్
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనెంత సింపుల్గా ఉంటాడో చూపించాడు.ధోనీ హోం గ్రౌండ్ ఐన రాంచి స్టేడియంలో పెవిలియన్ను తన పేరు పెట్టారు.అయితే ఆ పెవిలియన్ను ఆవిష్కరించడానికి ధోనీ నిరాకరించాడు.ఇప్పటివరకు ముంబయి వాంఖడే స్టేడియంలో సునిల్ గావస్కర్ స్టాండ్,ఫిరోజ్షా కోట్లా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘ ఓ స్టాండ్కు ‘మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్’ …
Read More »